Tag: #andhrapradesh

కూటమి ప్రభుత్వం – 11 వేల కోట్ల భారీ కుంభకోణం.

మన న్యూస్, నెల్లూరు ,మే 6 :-కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోల్లలో చేసిన అక్రమాలను ఆధారాలతో బయటపెట్టిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్…

వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి

మన న్యూస్ సింగరాయకొండ:-వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు…

షైనింగ్ స్టార్ భార్గవి కి మంత్రి స్వామి చేతుల మీదుగా సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ :- ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్ఎస్సి(SSC) ఫలితాలలో అత్యధిక మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన టంగుటూరు మండలం ఆలకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల…

అమరావతిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశం

మన న్యూస్ ,అమరావతి /నెల్లూరు, మే 6 :-దేవాదాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా…

బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు ప్రోత్సాహం

మన న్యూస్, గూడూరు, మే 6:- గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో మార్కులు సాధించి అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ప్రోత్సహించేందుకు బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు రావడం ఎంతో అభినందనీయమని తిరుపతి జిల్లా టిడిపి మహిళా…

గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేద్దాం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు/విజయవాడ, మే 6:- సామజికంగా వెనుకబడ్డ యానాదులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరవేయడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విజయవాడలోని వెన్నెలకంటి రాఘవయ్య కాన్ఫరెన్స్ హాలులో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ…

ఆటో ద్వారా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన: ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 6 :- జోగులాంబ గద్వాల జిల్లా:-ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు తెలియజేశారు. మంగళవారం గద్వాల రూరల్ పరిధిలో ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఆటోపై…

రైతులకు నైపుణ్య అభివృద్ధి పై శిక్షణ కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె మే-5:- తవణంపల్లి మండల పరిధిలోని మత్యం పంచాయతీ సచివాలయ ఆవరణంలో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీధర్ మాట్లాడుతూ వాతావరణ సమాచారం రైతులకు డిజిటల్…

తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు మద్యం కేసుల్లో పట్టబడిన వాహనాల బహిరంగ వేలం

మన న్యూస్ తవణంపల్లె మే-5: మద్యం కేసుల్లో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలంను చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఈనెల 13 వ తేదీన నిర్వహిస్తున్నట్లు తానంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిరంజీవి ఒక ప్రకటనలో తెలియజేశారు. వివిధ…

గూడూరు లో శ్రీసాయి సత్సంగ నిలయంశ్రీవిజయ దుర్గ అమ్మవారి ఉప పీఠంలో”శ్రీ విజయ దుర్గ అమ్మవారి 17వ శ్రీ చక్ర వార్షికోత్సవ వేడుకలు”

మన న్యూస్ ,గూడూరు, మే 5: శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా పీఠాధిపతులు, వెదురుపాక గురుదేవుల వారి దివ్య ఆశీస్సులతో 2008 వ సంవత్సరం నాడు వైశాఖ పౌర్ణమి మహా పర్వదినం నాడు అభిజిత్ లగ్న కాలంలో గూడూరులోని శ్రీవిజయ…