మే డే స్ఫూర్తితో కార్మిక చట్టాలు కాపాడుకోవాలి,
మన న్యూస్ ఏప్రిల్ 26:=పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో గోగాడివలస మే డే స్ఫూర్తితో కార్మిక చట్టాలను కాపాడుకోవాలి శ్రామిక మహిళ నాయకురాలు సిఐటియు నాయకులు కే పార్వతీదేవి కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా…
నెల్లూరు రూరల్ 26 డివిజన్ల ముఖ్య తెలుగుదేశం పార్టీ నేతలతో 303 అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మన న్యూస్ నెల్లూరు రూరల్,ఏప్రిల్ 26 :– నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 303 అభివృద్ధి పనుల పురోగతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి…
ఎస్ డి హెచ్ ఆర్ లో చదువుతున్న 215 మంది విద్యార్థులకు భారీగా ఉద్యోగ అవకాశాలు
మన న్యూస్,తిరుపతి :– తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని శ్రీదేవపట్ల హరినాథ్ రెడ్డి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ( ఎస్ డి హెచ్ ఆర్) 215 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు విద్యాసంస్థల చైర్మన్ డివిఎస్ చక్రవర్తి రెడ్డి…
భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలి- నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు రూరల్, ఏప్రిల్ 26:– నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆర్డిఓ, పోలీస్ శాఖ మరియు వివిధ శాఖల సంబంధిత అధికారులతో శనివారం శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి…
మహిళల పక్షపాతి ఎన్డీఏ ప్రభుత్వం- ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్,తిరుపతిఃమహిళల సాధికారత కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. మహిళలకు ఇచ్చిన ప్రతి హామిని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన తెలిపారు. ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని సిఎన్ సి సెంటర్ లో ఎమ్మెల్యే…
నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు భరోసా-కోట చంద్రశేఖర్,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి,తెలుగుదేశం పార్టీ
Mana News, శ్రీకాళహస్తి.:- శతాబ్దాల చరిత్ర కలిగిన క్షవర వృత్తిని ఆధారంగా చేసుకొని బ్రతుకు జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు భరోసా కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట…
అంగన్వాడీ సెంటర్ లో పోషణ పక్షం కార్యక్రమం
నర్వ మండలం మన న్యూస్:- నర్వ మండలం సీపూర్ గ్రామం లో అంగన్వాడీ సెంటర్ లో శుక్రవారం యోగ పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగ గురువు నౌసు నరసింహులు చేతుల మీదుగా అంగన్వాడీ పిల్లల తల్లీ లకు…
జనసేన మౌన నిరసన
మన న్యూస్,తిరుపతిః– జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి జనసేన ఘనంగా నివాళులు అర్పించింది. గురువారం సాయంత్రం ఎన్డీఓ కాలనీలోని జనసేన పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ నాయకులు మౌన నిరసన నిర్వహించారు. జనసేన పార్టీ మృతులకు నివాళిగా…
ప్రవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల తో ర్యాలీ..
మన న్యూస్,తిరుపతి, ఏప్రిల్ 25 :– జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని నిరసిస్తూ శుక్రవారం తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ర్యాలీ నిర్వహించారు. గాయపడిన పర్యాటకులు త్వరగా…
కావలిలో ఏప్రిల్ 27వ తేదీ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ.
మన న్యూస్, కావలి, ఏప్రిల్ 25 :– కావలి నియోజకవర్గ దివ్యాంగులకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిళ్ల పంపిణీకి సర్వం సిద్ధం. అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. 27న సమావేశానికి ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు. హాజరు కానున్న…