గిరిజనులు సాగు చేస్తున్న భూములకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలి
మనను సాలూరు మే 5: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గిరిజను లు సాగు చేస్తున్న భూములకు పట్టాల మంజూరు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాచిపెంట మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ర్యాలీ గా వెళ్లి…