Month: August 2026

రేణిగుంటలో మెత్ డ్రగ్స్ నాలుగో నిందితుడి అరెస్ట్. మత్తు పదార్థాల రాకెట్‌ను సమూలంగా అంతం చేస్తాం!

– బెంగళూరు ‘నైజీరియన్’ నెట్‌వర్క్ గుట్టు రట్టు. – డ్రగ్స్ ఎంతటి వారిదైనా మూలాలను తవ్వితీస్తాం: రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర. ​రేణిగుంట ఆగష్టు 7. మత్తు పదార్థాల విక్రయాలపై తిరుపతి జిల్లా పోలీసులు తీవ్రంగా స్పందించారు. మత్తు పదార్థాల నెట్‌వర్క్…

ఏర్పేడు వ్యాసాశ్రమానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యం..

​ఆశ్రమ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి…​ప్రభుత్వం మార్గదర్శక, పర్యవేక్షణ పాత్ర మాత్రమే పోషిస్తుంది…​శతాబ్ది ఉత్సవాలను వాయిదా వేసి, అందరి సమ్మతితో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు….జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.​తిరుపతి: తిరుపతి జిల్లాలో ఆధ్యాత్మిక, విద్యా, సామాజిక రంగాల్లో విశిష్ట…

వ్యాసాశ్రమానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యం.

ఆశ్రమ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి…. ప్రభుత్వం మార్గదర్శక, పర్యవేక్షణ పాత్ర మాత్రమే పోషిస్తుంది…శతాబ్ది ఉత్సవాలను వాయిదా వేసి, అందరి సమ్మతితో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు…జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్. తిరుపతి, ఆగష్టు 6: తిరుపతి జిల్లాలో ఆధ్యాత్మిక,…

పే స్కేల్, ఉద్యోగ భద్రత కోరుతూ ఉపాధి హామీ ఉద్యోగుల పెన్‌డౌన్

మన ధ్యాస ,నిజాంసాగర్ ,కామారెడ్డి, ఆగస్టు 7:ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో చేపట్టిన పెన్‌డౌన్, షట్‌డౌన్ కార్యక్రమంతో కామారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ సేవలు స్తంభించిపోయాయి. గత వారం రోజులుగా ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటంతో…

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు ఘన స్వాగతం…​

​రేణిగుంట ఆగష్టు 6. తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జాతీయ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు సాదర స్వాగతం లభించింది.​ఈ సందర్భంగా రేణిగుంట మండల వైఎస్సార్సీపీ…

కలిగిరి మండలం పొలంపాడు గ్రామం వీరారెడ్డి పాలెం sc కాలనీలో శ్రీ మాత పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లో దొంగలు చోరీ..

కలిగిరి, ఆగస్టు 07, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని వీరారెడ్డి పాలెం ఎస్సీ కాలనీ శ్రీ మాత పరమేశ్వరి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. గ్రామస్తులు సమాచారం మేరకు వీరారెడ్డి పాలెం లో శ్రీ…

27 ఏళ్ల పాత్రికేయ ప్రస్థానానికి ముగింపు.. ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు సల్ల ఆశన్నకు కన్నీటి వీడ్కోలు…

మన ధ్యాస, నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామంలో ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు సల్ల ఆశన్న అంత్యక్రియలు గురువారం విషాద వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆశన్న పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.…

జి.పాలెం అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా ‘తల్లిపాల వారోత్సవాలు’

​రేణిగుంట ఆగష్టు 6(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జి.పాలెం గ్రామపంచాయతీ పరిధిలోని నల్లపాళ్యం అంగన్‌వాడీ కేంద్రంలో ‘తల్లిపాల వారోత్సవాలు’ అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్ యం. బాలగురువమ్మ మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన…

రేణిగుంట విమానాశ్రయంలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు ఘన స్వాగతం…

​రేణిగుంట (ఆగష్టు 06):​తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జాతీయ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ చైర్మన్ శ్రీ కిషోర్ మక్వానాకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు.​విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తిరుపతి…

గ్రామస్థాయిలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు.. వడ్డేపల్లి, జక్కాపూర్‌లో నూతన కమిటీల ఏర్పాటు

మన ధ్యాస ,నిజాంసాగర్, జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ కమిటీలను ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచనల మేరకు, కామారెడ్డి డీసీసీ…