Month: August 2026

దుంప వారి పల్లె లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి యువ నాయకుడు గోదాసుందర్ రెడ్డి.

ఉదయగిరి ఆగస్టు 01 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఉడయగిరి మండలంలోని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు మాజీ ఏఎంసి చైర్మన్ మరియు మాజీ టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి సూచనలతో తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని సుజాత…

దుంప వారి పల్లెలో “ఎన్టీఆర్ భరోసా” పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి యువ నాయకుడు గోదా సుందర్ రెడ్డి.

ఉదయగిరి ఆగస్టు 01, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఉడయగిరి మండలంలోని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని సుజాత కాలనీ మరియు దుంపవారిపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ఘనంగానిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో…

ఆగస్టు 7న థియేటర్లలోకి ఆగమనం!.

కేఎన్ఆర్ ఆర్ట్స్, కా రెడ్డి నాగిరెడ్డి సమర్పణలో జగన్నాథ్ పిక్చర్స్ ‘యముడు’.. ఆకట్టుకుంటున్న పోస్టర్లు, ఆదరించాలని చిత్రయూనిట్ విజ్ఞప్తి!.. ​రేణిగుంట,ఉత్తెజిత జులై 31.​కేఎన్ఆర్ ఆర్ట్స్, కా రెడ్డి నాగిరెడ్డి సమర్పణలో జగన్నాథ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన అత్యంత ఆసక్తికర వినూత్న చిత్రం…

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు… రేణిగుంట పెన్షన్ పంపిణీలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు…

రేణిగుంట ఆగష్టు 1.రేణిగుంట మండలంలో శనివారం సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలుగు దేశం పార్టీ నాయకులు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్‌ను పంపిణీ చేస్తూ,ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా క్లస్టర్ ఇంచార్జ్…

కలిగిరి మండలం లో 3 దేవాలయాల్లో దొంగలు చోరీ..

కలిగిరి జూలై 31, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలంలోని కృష్ణారెడ్డి పాలెం కుడుమలదిన్నెపాడు ఆంజనేయ స్వామి గుడిలో దొంగలు పడ్డారు. గ్రామస్తులు పోలీసుల సమాచారం మేరకు కృష్ణారెడ్డి పాలెం లో అంకమ్మ పోలేరమ్మ తల్లి గుడిలో గురువారం అర్ధరాత్రి…