Month: August 2026

బంజపల్లిలో పరిశుభ్రతకు ప్రాధాన్యంరోడ్ల వెంట పిచ్చి మొక్కల తొలగింపు..

మన ధ్యాస ,నిజాంసాగర్, ఆగస్టు 9: మండలంలోని బంజపల్లి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు గ్రామపంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను నియంత్రించేందుకు గడ్డి మందు పిచికారీ చేశారు.గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ ఆధ్వర్యంలో…

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి…ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం…

30,000 వేల రూపాయలు తో కస్తూర్బా స్కూల్ నందు వాటర్ ప్లాంట్ మరమ్మతులకి “చెక్”..

కలిగిరి, ఆగస్టు 09, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు గ్రామపంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వాటర్ ప్లాంట్ పనిచేయకుండా నిలిచిపోవడంతో 280 మంది విద్యార్థునీలు తీవ్ర ఇబ్బంది గురవుతున్న తరుణంలో…

విద్యా సేవల్లో కిషోర్ కుమార్‌ది ప్రత్యేక పాత్రపాఠశాలల అభివృద్ధికి “మనకోసం మనం” సంస్థ అండ – కామారెడ్డిలో ఘన సన్మానం..

మన ధ్యాస ,కామారెడ్డి, ( నిజాంసాగర్ ) విద్యార్థుల అభ్యున్నతితో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ “మనకోసం మనం” స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కిషోర్ కుమార్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు.నిజాంసాగర్ మండలంలోని గడియారాలు, గ్రామంలో…

నిజాంసాగర్‌లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ జన్మదిన వేడుకలు..

మన ధ్యాస ,నిజాంసాగర్: జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ జయ ప్రదీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ…

జోయాలుక్కాస్ తిరుపతి షో రూమ్ లో ఆగస్టు 8 నుండి బ్రిలియన్స్ డైమండ్ జ్యాయలరీ షో..

మన ధ్యాస,తిరుపతి, ఆగస్టు 8 జోయాలుక్కాస్, ద వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్ తమ తిరుపతి షోరూంలో ఆగస్టు 8, 2026 నుండి బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోతో ఆంధ్రను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రదర్శన,…

నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.

​శ్రీకాళహస్తి ఆగష్టు 7. చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన “నేతన్నల సేవలో” పథకం కింద…

ఆలయాల అనుసంధానంలో గిరినాయుడు రికార్డ్ దారినేర్పరి..రోడ్డు నిర్మాణంతో పాటు గోవుల సంరక్షణకు ప్రాణప్రతిష్ఠ!..

ఆలయ చైర్మన్ బత్తల గిరి నాయుడు. ఏర్పేడు ఆగష్టు 7.తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంచారిత్రాత్మక గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం నుండి గుల్ల కండ్రిగలోని అత్యంత మహిమాన్వితమైన శ్రీ ఇరుగులింగేశ్వర స్వామి ఆలయానికి అనుసంధానంగా నూతన రోడ్డు మార్గాన్ని శుభ్రపరిచి…

రైల్వే ఇన్స్టిట్యూట్ మైదానంలో ఫుట్‌బాల్ సమరం..నేడు మరిన్ని జట్లు సిద్ధం!.

​ ​రేణిగుంట ఆగష్టు 7. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని రైల్వే ఇన్స్టిట్యూట్ గ్రౌండ్‌లో సౌత్ ఇండియన్ 7/6 ఫుట్‌బాల్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. కె. మునిరత్నం బాబు, డాక్టర్ సుధాకర్, దేవాదానం, రెడ్డెప్ప (తిరుపతి), విజయ్ కుమార్…

​నేతన్నలకు కూటమి ప్రభుత్వం వరం: ‘నేతన్నల సేవలో’ పథకం ద్వారా ఏటా ₹25,000 ఆర్థిక సాయం!

​శ్రీకాళహస్తి ఆగష్టు 7. రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం “నేతన్నల సేవలో” పథకం కింద సొంతంగా మగ్గం కలిగి అర్హత పొందిన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి ₹25,000 ఆర్థిక సాయం అందించే నిధులను విడుదల…