*రేపు జరగబోవు 2 సంవత్సరాల సంకల్పం, అభివృద్ధి, సంక్షేమం సభ ఏర్పాట్లను కూటమి నాయకులతో కలిసి పరిశీలించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
తిరుపతి జూన్ 11.కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “2 సంవత్సరాల సంకల్పం, అభివృద్ధి, సంక్షేమం” బహిరంగ సభ ఏర్పాట్లను ఏర్పాటు చేస్తుంది.తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్…