నెల్లూరులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన డిసిసి అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి.
మన ధ్యాస,నెల్లూరు. మే 21: భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని ఘనంగా నెల్లూరు,స్థానిక ఇందిరా భవన్ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు.…