Month: May 2026

మక్తల్ ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన పి,రాజు.

మన ధ్యాస, మక్తల్. మక్తల్ పోలీస్ స్టేషన్ (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా ఎస్ఐ పి. రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇతను ఇంతకుముందు దామరగిద్ద ఎస్సైగా బాధ్యతలు నిర్వహించి మక్తల్ ఎస్సైగా బదిలీ అయ్యారు. ఇంతకు ముందు మక్తల్ ఎస్సైగా విధులు నిర్వహించిన…

50 వసంతాలు పూర్తి చేసుకున్న గొప్ప భక్తి రస చిత్రం

మనధ్యాస, నెల్లూరు, మే 29 : ఈ సినిమా గోపి కృష్ణ మూవీస్ బ్యానర్‌ పై,బాపు దర్శకత్వంలో, యు. సూర్యనారాయణ రాజు నిర్మాతగా, రెబల్‌ స్టార్ కృష్ణంరాజు, వాణిశ్రి హీరో, హీరోయిన్లుగా 29. 5. 1976 రిలీజ్ అయి నేటి తో…

50 వసంతాలు పూర్తి చేసుకున్న గొప్ప భక్తి రస చిత్రం

మనధ్యాస, నెల్లూరు, మే 29 : ఈ భక్త కన్నప్ప సినిమా రెబల్‌ స్టార్ కృష్ణంరాజు, వాణిశ్రి హీరో, హీరోయిన్లుగా 29. 5. 1976 రిలీజ్ అయి నేటి తో 29.5. 2026, 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నది.

మహిళలు భద్రత కోసం విప్లవాత్మక మార్పులు – మండల టిడిపి అధ్యక్షులు యుగంధర్ 

మన ధ్యాస ప్రతినిధి పాచిపెంట మే 28 :- మహిళల భద్రత కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నుండి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ,మరియు…

సాలూరు ప్రెస్ క్లబ్ ఆర్థిక సహాయం 

మంథ్యాస ప్రతినిధి పాచి పెంట, ,మే 28 :- సాలూరు జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ పాచిపెంట గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరు చిట్టూరి రమణమూర్తి గత పది రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాలి విశ్వేశ్వరరావు…

టిడిపి లో క్రమశిక్షణ గల సైనికుడు ముని రామయ్య…ముని రామయ్య ను సత్కరించిన టిడిపి నేతలు..

తిరుపతి మే 28 :తెలుగుదేశం పార్టీలో రామదాసు ముని రామయ్య మూడు దశాబ్దాలకు పైగా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న క్రమశిక్షణ గల సైనికుడు అని తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్, టిడిపి రాష్ట్ర సీనియర్ నేత…

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాది…పార్టీ సిద్ధాంతాలే కార్యకర్తలకు దిశా నిర్దేశం…11 వ క్లస్టర్ ను సందర్శించిన డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి, మే 28 :తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కార్యకర్తలే పునాది అని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. గురువారం చెన్నారెడ్డి కాలనీలో మహానాడు 2 వ రోజు కార్యక్రమం 11వ…

పులిగోరు’ చే టీడీపీ సీనియర్ కార్యకర్తలకు సన్మానం..

తిరుపతి, మే 28 :తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అదే పార్టీలో కొనసాగుతున్న పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలను తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సత్కరించి…

షర్మిలమ్మ ను చూసి వైసిపి భయ పడుతుంది……. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారప రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

మనధ్యాస, నెల్లూరు, మే 22 : నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కకాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా నారపరెడ్డి కిరణ్…

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన చిత్తూరు ఎస్ పి డి ఓ వెంకటనారాయణ.

తవణంపల్లి మే 27 మనద్యాస ప్రతినిధి (నాగరాజ సరకింటి) మండలంలోని తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను చిత్తూరు ఎస్డిపిఓ వెంకటనారాయణ తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు సబ్ డివిజన్ వెంకటనారాయణ, బుధవారం తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి…