పసుపు పండగ మహానాడు మహోత్సవం
తవణంపల్లి మే 27 మనద్యాస ప్రతినిధి (నాగరాజ సరకింటి) తవణంపల్లి మండలం, ఐరాల క్రాస్ సి డి ఎం కళ్యాణ మండపంలో పసుపు పండగ మహానాడు మహోత్సవం కార్యక్రమంలో భాగంగా క్లస్టర్-6 పరిధిలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 27, బుధవారం…
తవణంపల్లి మే 27 మనద్యాస ప్రతినిధి (నాగరాజ సరకింటి) తవణంపల్లి మండలం, ఐరాల క్రాస్ సి డి ఎం కళ్యాణ మండపంలో పసుపు పండగ మహానాడు మహోత్సవం కార్యక్రమంలో భాగంగా క్లస్టర్-6 పరిధిలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 27, బుధవారం…
మహానాడు పండుగలో భాగంగా తొట్టంబేడు మండలంలోని 11, 12 క్లస్టర్ల పరిధిలో నిర్వహించిన వర్చువల్ వేడుకల్లో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సందడి చేశారు. అంతకుముందు యుగపురుషుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సభా ప్రాంగణంలో…
శ్రీకాళహస్తి: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ ‘మహానాడు–2026’ వేడుకలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహానాడు పసుపు పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈరోజు ఉదయం శ్రీకాళహస్తిలోని తన నివాసంపై పార్టీ పసుపు జెండాను గర్వంగా…
తొట్టంబేడు (శ్రీకాళహస్తి నియోజకవర్గం): తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు–2026’ పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా బుధవారం తొట్టంబేడు మండలంలోని 11, 12 క్లస్టర్ల పరిధిలో వర్చువల్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,…
శ్రీకాళహస్తి: తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘మహానాడు–2026’ పండుగకు శ్రీకాళహస్తి నియోజకవర్గం సర్వసిద్ధమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా పసుపు పండుగ వాతావరణం సంతరించుకోగా, పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. మహానాడు కార్యక్రమాలను పురస్కరించుకుని ఈరోజు ఉదయం…
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, జెండా ఆవిష్కరించిన తుడా ఛైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి పార్లమెంట్ 4వ క్లస్టర్ ఇన్ ఛార్జ్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో ఈరోజు ‘వర్చువల్ మహానాడు’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్…
సాధారణంగా మహానాడు అంటే భారీ బహిరంగ సభలు, పసుపు పండుగ వాతావరణం కనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పొదుపు చర్యలను పాటిస్తూ పసుపు పండగను వర్చువల్ గా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా తిరుపతి పార్లమెంట్…
కార్యకర్తలకు స్వయంగా భోజనాలు వడ్డించిన తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ 5వ క్లస్టర్ బి.జి.కె. యాదవ్ ఆధ్వర్యంలో ‘వర్చువల్ మహానాడు’ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన…
మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని చిన్న అరేపల్లి గ్రామంలో నల్ల పోచమ్మ ముత్యాల పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం హోరాహోరీగా కుస్తీ పోటీలను నిర్వహించారు. కుస్తీ పోటీలో గెలుపుపొందిన మల్లయోధులకు సర్పంచ్ మోహన్, గ్రామ కమిటీ అధ్యక్షులు…