శెట్టిపల్లి రైతుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి .
తుడా కార్యాలయంలో మంగళవారం శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, శెట్టిపల్లి గ్రామ రైతులు తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా…