ఇందిరమ్మ ఇల్లుతో.. పేదోని కళ్ళలో ఆనందం.. మండల అధ్యక్షులు ప్రజా పండరీ.
మన ధ్యాస నిజాంసాగర్ 🙁 జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన కొక్కొండ గుల ఆగమయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరీ ప్రారంభించారు. టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశ…