12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో మంగళ్ విద్యాలయం విద్యార్థుల ప్రభంజనం
తిరుపతి మే 13:*పూతలపట్టు మండలం పేటమిట్టలోని మంగళ్ విద్యాలయం విద్యార్థులు ఈరోజు విడుదలైన 12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వివిధ గ్రూపులలో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి సత్తాచాటారు. పి.సి.ఎం గ్రూపులో…