మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ లను చట్టసభలకు రాకుండా ప్రజలే గుణపాఠం చెప్పాలి..విలువలతో కూడిన రాజకీయం చేయాలి.. కుటుంబాలపై దుర్బుషలాడడం అనైతికం, అంటున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల..
అహర్నిశలు రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న నేతలను దూషించడం దుర్మార్గం..కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వారిని వదిలిపెట్టడు.. మూల్యం చెల్లించుకుంటారు..స్కిల్ డెవలప్మెంట్ కేసులో కడిగిన ముత్యంలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కు ఈడి తీర్పునిచ్చింది..కేంద్ర బడ్జెట్…