Month: December 2025

ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

బంగారుపాళ్యం డిసెంబర్ 7 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాళ్యం మండల కేంద్రంలో అరగొండ రోడ్డు డాక్టర్ లీలమ్మ ఆసుపత్రి ఎదురుగా అత్యాధునిక పరికరాలతో చీకూరు అర్చన చంద్రశేఖర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ మా గోల్డెన్ జిమ్…

బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

బంగారుపాళ్యం డిసెంబర్ 7 మన ధ్యాస బంగారుపాళ్యం మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా మెయిన్ రోడ్ పక్కనే కాలువ లేక ప్రవహిస్తున్న మురుగు నీరు? పలుమార్లు పేపర్లకు వేసిన అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోని వైనం. వివరాల్లోకి వెళితే మండల…

ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

బంగారుపాళ్యం డిసెంబర్ 07 మన ద్యాస కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులుచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలo నలగాంపల్లికి చెందిన ఎన్నారై వల్లేరు కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లేరు కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలో టిడిపి నాయకులు…

నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

జియ్యమ్మవలస/మనధ్యాస/డిసెంబర్ 7శ్రీ సత్య కైలాస్ స్కూల్ పెదమేరంగిలో నవోదయ మోడల్ టెస్ట్ విజయవంతం​పెదమేరంగి జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీ సత్య కైలాస్ స్కూల్ శ్రీ సత్య కైలాస్ స్కూల్ పెదమేరంగి వారు నిర్వహించిన…

జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

జియ్యమ్మవలస/మనధ్యాస/డిసెంబర్ 7పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలోగల తిరుమల సాయి హైస్కూల్‌లో ఈ ఆదివారం జరిగిన జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు విద్యార్థుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. నాలుగు జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగేపార్వతీపురం మన్యం జిల్లాల…

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:నిరుపేదల అనారోగ్యానికి భరోసాగా సీఎం సహాయనిది సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు,రాచపల్లి,పోతులూరు, కత్తిపూడి,కొంతంగి కొత్తూరు గ్రామాల లబ్ధిదారులకి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా రూ.24,50,339 విలువైన చెక్కులను శనివారం…

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి డిసెంబర్ 6 మన ధ్యాస తవణంపల్లి మండలం దిగువ మోదలపల్లి గ్రామానికి చెందిన బి.ప్రశాంత్ (17) అదృశ్యం అయిన ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు వివరాలు ప్రకారం. బి.రేవతి తనభర్త బి.హనుమంతు తో కలిసి తవణంపల్లిలో నివసిస్తున్నారు…