అధిక శాతం జబ్బులు అపరిశుభ్రత వల్లే
పుత్తూరు, మన ధ్యాస: సమాజంలో అధికశాతం జబ్బులు కేవలం వ్యక్తిగత మరియు పరిసరాల అపరిశుభ్రత వల్లే వస్తాయని డాక్టర్ పి.రవిరాజు అన్నారు. ప్రతినెలా మూడవ శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు *స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర* కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ…