Month: November 2025

గంగాధర నెల్లూరు మండలంలో రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్‌టీయూ)లో భారీగా చేరిక

గంగాధర నెల్లూరు, మన ద్యాస నవంబర్-14: గంగాధర నెల్లూరు మండలంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల యందు సాయంత్రం నాలుగున్నర గంటలకు నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్‌టీయూ) మండల శాఖ సమావేశంలో ఉపాధ్యాయుల పెద్ద ఎత్తున చేరిక జరిగింది. ఈ…

కలిగిరి మండలంలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులపై మెరుపు దాడులు,,,

కలిగిరి నవంబర్ 14 మన ద్యాస న్యూస్:// నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించారు. క్రాకుటూరు, గుడ్లదోన, గ్రామాలలో అక్రమంగా మద్యం అమ్ముతూ నిల్వ ఉంచిన 39 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకుని…

ఇందిరా నగర్ గ్రామానికి వెళ్లే దారిని కమ్మేసిన కంపచెట్లు,, సర్పంచ్ రోడ్డ వెంగమ్మ ఆధ్వర్యంలో కంప చెట్లు తొలగింపు,,,,

వింజమూరు నవంబర్ 14 : మన ధ్యాస న్యూస్: వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ గ్రామానికి వెళ్లే మార్గంలో కంపచెట్లో వేపుగా పెరిగి దారిని కమ్మేయడంతో ఊటుకూరు సర్పంచ్ రోడ్డా వెంగమ్మ ఆధ్వర్యంలో జెసిబి ని ఏర్పాటు చేసి…

దామ మధుసూదన్ రావు సహకారంతో* మధు వృద్ధాశ్రమం,,*

కావలి నవంబర్ 14 మన ధ్యాస :।। కావలి పట్టణంలో ఆపద్భాందవ సేవా ట్రస్ట్ వారు సమాజం పట్ల అంకితభావంతో మన వంతుగా ఎంతోకొంత సహాయం చేయాలని పేదల కోసం ప్రతిరోజు ఒక్కరికైనా కడుపు నింపాలని సదుద్దేశంతో ఐదు సంవత్సరాల నుంచి…

రైతులకు ఇబ్బందులు లేకుండా సోయాబీన్ కొనుగోలు చేస్తాం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) ,బిచ్కుంద మండలంలోని సోయాబీన్ కొనుగోలు కేంద్రంని గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఎన్ సిసి ఎఫ్ అధికారులు,జిల్లా అధికారులు,మార్క్‌ఫెడ్ ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ..సోయాబీన్ కొనుగోలు…

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరులో భారీ ర్యాలీ

మన ధ్యాస ,కోవూరు, నవంబర్ 12: ముఖ్య మంత్రి చంద్రబాబుకు పని తక్కువ ప్రచారం ఎక్కువ ప్రజల బాగోగులు ఆయనకు పట్టవని మాజీమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ముందుగా కోవూరు బజార్ సెంటర్…

సోమవరపాడు గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక ఐనా కొల్లుబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు కృతజ్ఞతలు..!!

జలదంకి, నవంబర్ 13 :మన ధ్యాస న్యూస్ :// జలదంకి మండలం సోమవరపాడు గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన కొల్లుబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి మండల పార్టీ అధ్యక్షులు మొనగాల తిరుమలరెడ్డి కి ప్రత్యేక…

నవంబర్ 17 న డిల్లీలో జరుగు దళితుల ఆత్మగౌరవ ప్రదర్శను జయప్రదం చెయ్యండి,, ఎమ్ఆర్పిఎస్, ఎమ్ఎస్పి, నేతలు..!!

నెల్లూరు, నవంబర్ 13 మన ధ్యాస న్యూస్:// పధ్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నేడు డా బీఆర్ అంబేద్కర్ భవనం నందు విలేకరులు సమావేశం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగినది. నవంబర్ 17…

సైబర్ ఎడ్జ్ ప్రారంభంతో దక్షిణ భారత సైబర్ బీమా మార్కెట్ పై టాటా ఏఐజి పెద్ద పందెం వేసింది .

మన ధ్యాస, విజయవాడ, నవంబర్‌ 12: భారతదేశంలోని ప్రముఖ సాధారణ బీమా సంస్థలలో ఒకటైన టాటా ఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్, కంపెనీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సంస్థలు, స్టార్టప్‌లు, ఎమ్‌ ఎస్‌ఎమ్‌ఇలను పెరుగుతున్న సైబర్‌ దాడులు, డేటా ఉల్లంఘనల ముప్పు నుంచి రక్షించడానికి…