Month: October 2025

సింగరేణి కార్పొరేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అవనీతి మయం**గత ఇరువై అయిదు సంవత్సరాలు గా ఒకే కాంట్రాక్టర్ కి టెండర్ దక్కుతున్న వైనం

భారీగా ముడుపులు అందుకుంటున్న ఫారెస్ట్ అధికారులు**సి అండ్ ఎండి దృష్టి సారించకపోతే ఇంకా ఎంత అవినీతి జరుగుతుందో అని కాంట్రాక్టర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సింగరేణి, మన ధ్యాస: తక్షణం చర్య తీసుకోవాలని కోరుతున్నారు**కాంట్రాక్టర్స్ నీ కూడా సింగరేణి మైన్ కర్ర…

వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్ఐ చిన్నరెడ్డప్ప

పాలసముద్రం, మన ధ్యాస,అక్టోబర్ 22:వర్షాల కారణంగా పాలసముద్రం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చిన్నరెడ్డప్ప ప్రజలకు సూచించారు.బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని చెప్పారు.రైతులు,ప్రజలు విద్యుత్ స్తంభాల‌కు,విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు.వాహనదారులు…

అంగన్‌వాడీ స్థలంలో అక్రమ నిర్మాణం – వెంటనే తొలగించాలి : జిల్లా అధికారి ప్రమీల

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) అక్టోబర్ 21:నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్‌నగర్ గ్రామ అంగన్‌వాడీ కేంద్ర స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని తక్షణమే తొలగించాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీలఆదేశించారు.మంగళవారం ఆమె బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి ఐసిడిఎస్ సిడిపిఓలతో కలిసి సుల్తాన్‌నగర్,హాసన్‌పల్లి…

డీఎస్పీగా ఎంపికైన రోజా బాయికి ఘన సన్మానం…

మన ధ్యాస,నిజాంసాగర్:( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలంలోని గిర్ని తండాకు చెందిన కడావత్ రోజా బాయి ఇటీవల నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు.ఈ సందర్భంగా మంగళవారం విజయ్–రోజా బాయి దంపతులను తండా వాసులు,…

మొహమ్మద్‌నగర్‌లో పేకాట దందా– ఎస్‌ఐ శివకుమార్ దాడి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎస్‌ఐ శివకుమార్ సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించారు.ఈ దాడిలో పేకాటలో పాల్గొంటున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని,వారి వద్ద నుండి రూ.41,410/- నగదు, 52…

మాజీ ఎంపీ పాటూరీ రాజగోపాల్ నాయుడు సేవలను స్మరించుకుంటూ 28వ వర్ధంతి నివాళులు

తవణంపల్లి అక్టోబర్ 21 మన ద్యాస చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘం గ్రామంలో మాజీ ఎంపీ కీ.శే. పాటూరు రాజగోపాల్ నాయుడు 28వ వర్ధంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్ర…

నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజ్ఞప్తి..బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి…!

అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకి రాకండి…! వింజమూరు అక్టోబర్ 21 :(మన ధ్యాస న్యూస్ ):// తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గం లోని 8 మండలాలలో విస్తారం గా కురుస్తున్న వర్షాల పట్ల నియోజకవర్గం ప్రజలు అందరు తగిన జాగ్రత్తలు…

యర్రంరెడ్డి పల్లె సర్పంచ్ నాదేండ్ల రంగయ్య ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న దారపనేని..!!

కనిగిరి అక్టోబర్ 21 మన ధ్యాస న్యూస్ :/// కనిగిరి మాజీ ఎఎంసి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ సమీప బంధువు యర్రంరెడ్డి పల్లె సర్పంచ్ నాదేండ్ల రంగయ్య ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో దారపనేని చంద్రశేఖర్ పాల్గొని రంగయ్య కు ఘనంగా నివాళులు…

సరయు హీరో షోరూం సబ్ డీలర్ మేక వేమయ్య పై అనుచిత వ్యాక్యలు చేసిన శ్రావణ్ కుమార్ ని వెంటనే అరెస్ట్ చేయాలి MRPS MSP నేతల డిమాండ్..!!

పొదలకూరు, అక్టోబర్ 21 :(మన ధ్యాస న్యూస్):// మంగళవారు పొదలకూరు మండల టౌన్ లోని డా బీఆర్ అంబేద్కర్ భవనంలో,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ…

చవలమూడి మేఘన ను కిమ్స్ హాస్పిటల్ లో పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

నెల్లూరు అక్టోబర్ 21 : మన ధ్యాస న్యూస్ :/// రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలై కిమ్స్ లో చికిత్స పొందుతున్న, చవలమూడి మేఘన ను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నెల్లూరులోని కిమ్స్ లో మంగళవారం పరామర్శించారు. వైద్యులకు మెరుగైన…