Month: June 2025

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ తెలిపారు. మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్…

ఇంటర్ పేద విద్యార్థినికి గాను 1,20,000 ఆర్థిక సాయం.గొప్ప మానవత్వం చాటుకున్న హారో మోటర్ సైకిల్ అధినేత, మాజీ మున్సిపల్ చైర్మన్ జి. వేణుగోపాల్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాల విద్యార్థిని, ఉన్నత చదువులు కోసం, ఆర్థిక సాయం అందజేత…..ప్రతి సంవత్సరం 30 వేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వనునట్లు మాజీ మున్సిపల్…

యోగ తోనే సంపూర్ణ ఆరోగ్యంయోగా ద్వారా పని బత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా పోలీస్, యోగ తోనే సంపూర్ణ ఆరోగ్యం, ఒత్తిడి నుండి ప్రశాంతత, ఆనందమాయమైన జీవనం కొనసాగించడానికి యోగానే ఔషదం. ప్రతి ఒక్కరు యోగాను నిజ జీవితంలో అలవాటుగా…

అక్రమ సంబంధం,ఆపై అనుమానే హత్యకు దారి, నిందితుడు రంగస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలింపు…విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన..డీఎస్పీ మొగులయ్య

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- జోగులాంబ గద్వాల జిల్లా,కేటీ దొడ్డి మండలం,పాతపాలెం గ్రామంలో ఈనెల 16న జరిగిన బోయ అనిత అనే మహిళ అనుమానస్పద మృతిలో అదే గ్రామానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.కేసుకు…

కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ మంత్రివర్యులు బోస్ రాజు క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ మంత్రివర్యులు బోస్ రాజు డెబ్బై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర విధాన…

గురుకులాలలో స్పాట్ అడ్మిషన్ కొరకు దరఖాస్తులు స్వీకరణ పరీక్ష తేదీలు వెల్లడి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలలో విద్యార్థుల ప్రేవేశాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని(ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్) ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ప్రకటనలో…

ఏలేశ్వరం గురుకుల పాఠశాల లో ఘనంగా యోగా దినోత్సవం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఏలేశ్వరం బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ప్రత్యేక యోగాసన కార్యక్రమాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె చంద్రశారద ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.జీవితంలో యోగ ప్రాముఖ్యతను వివరిస్తూ,ఆరోగ్యంగా…

సామాజిక ఆరోగ్య కేంద్రంలో యోగా దినోత్సవం వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం యోగ దినోత్సవ సందర్భంగా డాక్టర్లతో పాటు వైద్య సిబ్బందితో పలు ఆసనాలు వేశారు యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఎంతో నైపుణ్యంతో పలు ఆసనాలు నిర్వహించి.ఈ సందర్భంగా…

డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 6,7,8,9 వ తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు…

తుని మన న్యూస్ (అపురూప్):- రాష్ట్రంలోని డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 వ తరగతుల్లో మిగిలిన సీట్ల అడ్మిషన్ల కోసం ధరఖాస్తులను చేసుకోవాలని తుని అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన పత్రిక ప్రకటన…

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం—సి.ఐ.డి శ్రీనివాసులు

పోరుమామిళ్ల, జూన్ 21 (మన న్యూస్):విద్యార్థి దశలో క్రమశిక్షణతో విద్యను అభ్యసించాల్సిన అవసరం ఉందని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని సీఐడీ అధికారి శ్రీనివాసులు స్పష్టం చేశారు. పోరుమామిళ్లలోని కస్తూరిబా గాంధీ బాలికల వసతి పాఠశాలను శుక్రవారం సందర్శించిన ఆయన,…