Month: May 2025

సర్వేపల్లి నియోజకవర్గంలో రూ 120 కోట్లతో 685 అభివృద్ధి పనులు ……..సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్ ,సర్వేపల్లి ,మే 20:*వైసీపీ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గం నలిగిపోయింది.*అరాచకాలకు పాల్పడిన వ్యక్తి ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నాడు..50 రోజులుగా పత్తా లేకుండా పారిపోయాడు*కాకాణి లాంటి వ్యక్తిని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకున్న వైసీపీ పరిస్థితి చూస్తే జాలేస్తోంది.*వెంకటాచలం మండలం…

వైసిపి కాకినాడ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా దలే చిట్టిబాబు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి గ్రామానికి చెందిన వైసిపి నేత,అన్నవరం పాలకమండలి సభ్యులు దలే చిట్టిబాబుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో స్థానం కల్పించారు.రాష్ట్ర వైసిపి అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి…

రాష్ట్ర ఎస్టి సెల్ కమీషన్ కమిటీ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డిని కలిసిన బిజెపి నాయకులు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: రాష్ట్ర ఎస్టి సెల్ కమీషన్ కమిటీ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డిని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్,కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్…

వార్ 2 టీజర్: ఎన్టీఆర్ ను నరకానికి స్వాగతించిన హృతిక్ రోషన్

Mana News :- యస్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లో వస్తోన్న చిత్రం, వార్ 2. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ ఈరోజు విడుదలైంది. ఇంటర్నెట్ అంతటా ఈ టీజర్ విధ్వంసం సృష్టించింది. 1 నిమిషం 34 సెకన్ల నిడివి గల…

జమ్మూకాశ్మీర్ లో పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాన్నీ నిరసిస్తూ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర కు సంఘీభావంగా భారత సైనికులకు మద్దతుగా ర్యాలీ

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 20:– జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రం లోని మండల అధ్యక్షులు బోయ నాగరాజు,శశి, రామకృష్ణ, మురళి యాదవ్, ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ…

శివాజీ విగ్రహానికి రూ.2.50 లక్షల చెక్కును విరాళంగా అందజేసిన రాజ్ కుమార్ రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట:– జిల్లా పరిదిలోని పేరపళ్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా పేరపళ్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు…

బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి,మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని మరికల్ మండలంలో ప్రజలందరు బక్రీద్ పండుగను కలిసిమెలిసి శాంతియు తంగా జరుపుకోవాలని మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం మరికల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన మాట్లాడుడారు.బక్రీద్ పండుగ సందర్భంగా…

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీడీవో..

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి, జగన్నాథ్ పల్లి,లింగంపల్లి గ్రామాలలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎంపీడీవో లక్ష్మికాంత్ రెడ్డి ముగ్గు వేసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు అందజేత..

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని మగ్దూంపూర్,సింగీతం,గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.గున్కల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగి రమేష్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య ఇందిరమ్మ ఇండ్ల…

కావలిలో ఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మిని మహానాడు

మన న్యూస్ ,కావలి ,మే 19:తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారకరామారావు జయంతి ఉత్సవాల సందర్భంగా దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణమండపంలో సోమవారం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మినీ మహానాడు .ఈ కార్యక్రమంలో…