Month: April 2025

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం

మనన్యూస్:నారాయణపేట జిల్లా నర్వ మండలం జక్కన్నపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన,ప్రజాపాలన ప్రగతి బాట’కార్యక్రమంలో భాగంగా మఖ్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారి ఆదేశానుసారం నర్వ మండల కాంగ్రెస్ అధ్యక్షులు…

రాయికోడ్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం

మనన్యూస్,నర్వ:మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యక్రమం చేపట్టారు.ధనికులతో పాటు నిరుపేదలు…

శంఖవరం జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో వారోత్సవాల షురూ…

శంఖవరం జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం… మన న్యూస్ శంఖవరం (అపురూప్) శంఖవరం జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక అంబేద్కర్…

 క్యాచ్ వదిలేస్తే అంతే సంగతులు.. కోహ్లీ స్టైల్లో వార్నింగ్!

Mana News :- ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన 20వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన అర్ధశతకం సాధించాడు. ఈ ఆటగాడు 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అయితే బ్యాటింగ్‌తో పాటు విరాట్ కోహ్లీ మరో కోణంలో…

జర్నలిస్టును పరామర్శించి.. ధైర్యం చెప్పిన జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్‌,జుక్కల్, నిజాంసాగర్‌ మండలంలోని మాగి గ్రామ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు,వుదయం దినపత్రిక జర్నలిస్టు గుర్రపు వెంకటేశంను సోమవారం జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వారి స్వగ్రామం మాగికి వెళ్ళి వారి నివాసంలో పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశంకు…

మాగిలో కొనుగోలు కేంద్రంను ప్రారంభించినా ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కాంటకు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

లోక్ అదాలత్ కేంద్రం ప్రారంభం.

మన న్యూస్ ,నిజాంసాగర్,జుక్కల్, నిజాంసాగర్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సామూహిక మధ్యవర్తిత్వ కేంద్రాన్ని లోక్ అదాలత్ లీగల్ అడ్వైజర్ శ్రీనివాస్ రెడ్డి,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,ఎస్ ఐ శివకుమార్ లు కలిసి రిబ్బన్ కట్…

అచ్చంపేట్ లో కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్, నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో సోమవారం రామాలయం మందిరం వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కుస్తీ పోటీలు నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.ఇలానే ప్రతి సంవత్సరం ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తుంటారు.ఈ…

అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నా సార్ జాంబీ మూవీ.

మనన్యూస్,ఎల్ బి నగర్:హైదరాబాదులో అనేక ప్రాంతాలలో షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో ప్రజలముందుకి సార్ జాంబీ సినిమా రానున్నట్లు హీరో గూడుగుంట్ల మహేష్ ఆదివారం తెలిపారు. ఈ సినిమాకి రచనా దర్శకత్వం ఎన్ ఎన్ రాజు,ప్రొడ్యూసర్స్ ఎం నాగేశ్వరరావు, ఎన్ఎన్ రాజు,…

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఠాకూర్ ఉపేందర్ సింగ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

మనన్యూస్,నాగోలు:కొత్తపేట నుండి నాగోలు వెళ్లే దారిలో మోహన్ నగర్ దగ్గర ఠాకూర్ ఉపేందర్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.సుమారు 600 మందికి పైగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…