Month: April 2025

వజీర్ కుమార్ గౌడ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం

మనన్యూస్,కొత్తపేట:ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్లోనిమోహన్ నగర్ శృంగేరి కాలనీ లోని బంగారు మైసమ్మ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.అనంతరం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు 2000 మందికి పైగా…

హైదరాబాదు వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో,,దండిగా రామయ్య తలంబ్రాలు నిండుగా కో లుసుకున్న రు

మనన్యూస్,దిల్సుఖ్నగర్:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాదు వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్ శాలివాహన నగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర పంచాయతీల దేవస్థానం లో భక్తులకు బట్టర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేశారు.ఈ కార్యక్రమం ముఖ్య…

సోలార్ పవర్ వాడుదాం — పర్యావరణాన్ని రక్షిద్దాం….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

(కోవూరు,మన న్యూస్,ఏప్రిల్ 7 )- మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. – ధాన్యం అమ్మిన 24 గంటలలో రైతుల ఖాతాలలో ఘనత చంద్రబాబు దే.- కోవూరు నియోజకవర్గంలో 90 కోట్లతో విద్యుత్ శాఖలో ఆధునీకరణ పనులు. – ఆక్వా…

అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన బలి రెడ్డి

మనన్యూస్,గొల్లప్రోలు:పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బలి రెడ్డి గంగబాబు పరిశీలించారు.క్యాంటిన్ పరిసరాలు శుభ్రంగా ఉండటం గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు.పేద ప్రజలకు అందిస్తున్న క్యాంటీన్ మెనూ ను పరిశీలించి రుచి…

ప్రజా వేదిక కు అధికారులు డుమ్మా

మనన్యూస్,ఉదయగిరి:మండల కేంద్రమైన ఉదయగిరి లో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమానికి అధికారుల డుమ్మానిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉదయగిరి అధికారులు ప్రవర్తిస్తున్న తీరు అర్జులు చేత పట్టుకొని పడిగాపులు కాస్తున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధికారులను పలుమార్లు…

ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాలతో..వింజమూరు మండలం లో టిడిపి సభ్యత్వం కార్డులు పంపిణీ..!

44 బూతులకు సంబంధించి తొమ్మిది వేల 30 సభ్యత్వం కార్డులను పంపిణీ చేసిన మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి..! మనన్యూస్,వింజమూరు:తెలుగుదేశం పార్టీ ప్రతిష్మాత్మకంగా చేపట్టిన టిడిపి సభ్యత్వం ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు లక్ష కు చేరుకుంది. ఆన్లైన్ ద్వారా సభ్యత్వం చేసుకున్న…

కర్మక్రతువుల భవనానికి శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:నియోజకవర్గంలోని అమంచర్ల గ్రామ పంచాయతీ, అప్పయకండ్రిగ గ్రామంలో కర్మక్రతువుల భవన నిర్మాణ పనులకు సోమవారం ఉదయం శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూఅప్పయకండ్రిగ గ్రామంలో ఇప్పటికీ…

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 49వ రోజు గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:1వ డివిజన్, నారాయణరెడ్డి పేట బీ.సీ. కాలనీ నుండి ప్రారంభమైంది.ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్దిన మహిళలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి…

ప్రజా వేదిక కు అధికారులు డుమ్మా

ఉదయగిరి న్యూస్ : మండల కేంద్రమైన ఉదయగిరి లో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమానికి అధికారుల డుమ్మా నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉదయగిరి అధికారులు ప్రవర్తిస్తున్న తీరు అర్జులు చేత పట్టుకొని పడిగాపులు కాస్తున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. స్థానిక…

నెల్లూరు జిల్లా కలెక్టర్ తో భేటి అయిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రైతులు, కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లింపులు మరియుషుగర్ ఫ్యాక్టరి భవిషత్ కార్యాచరణ పై తో చర్చలు.రైతు సంఘ నాయకులు, కార్మిక సంఘ నేతల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకళ్తాను.దశాబ్ద కాలానికి పైగా నిరుపయోగంగా కోవూరు కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరి భవిషత్…