Month: April 2025

పూర్తి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

మన న్యూస్, నారాయణ పేట:సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిపారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే అందేలా చూడాలని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్ నాయకులకు సూచించారు. మక్తల్ పట్టణంలోని…

ఆడపిల్లలు వేధింపులకు గురైతే ధైర్యంగా షీ టీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

మన న్యూస్, నారాయణ పేట: జిల్లా పరిధిలోని కోస్గి మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ వివేకానంద డిగ్రీ కళాశాలలో షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్, బ్లాక్మెయిలింగ్, సోషల్ మీడియా ద్వారా సెల్ఫోన్లో…

బావోజీ జాతర కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు.

మన న్యూస్, నారాయణ పేట:కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి బావాజీ జాతర, గిరిజనుల ఆధ్యాత్మిక గురువు శ్రీ లోక మాసందు దేవాలయం జాతర 11, 12,13,14 తేదీలలో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 150…

అబ్దుల్లాపూర్ మెట్టులో జెఏంఆర్ ఫిలింగ్ స్టేషన్ ప్రారంభం

ఎల్బీనగర్. మన న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం తెలంగాణ ప్రధాన జాతీయ రహదారి 65కూ అనుసంధానంగా ఉన్నటువంటి సర్వీసు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జెఏంఆర్ ఫిలింగ్ స్టేషన్ ను ప్రముఖులు హాజరై గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి…

ఆస్తి పన్ను వసూల్లలో ఎల్బీనగర్ సర్కిల్4 మొదటి స్థానంలో నిలిచింది*డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్

చైతన్య పురి. మన న్యూస్ జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ లోని ఎల్బీనగర్ సర్కిల్ నెంబర్ 4 ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ 2024-25 ఆర్థిక సంవత్సరము టార్గెట్ ని మించి 104 శాతం ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ చేసినందుకు గాను జిహెచ్ఎంసి కమిషనర్…

వృషభ మూవీ రివ్యూ & రేటింగ్ !!

మన న్యూస్ : వి.కె.మూవీస్‌ పతాకంపై యుజిఓస్‌ ఎంటర్టైన్మెంట్స్‌ సగర్వ సమర్పణలో అశ్విన్‌ కామరాజ్‌ కొప్పల దర్శకత్వంలో ఉమాశంకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం వృషభ. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి కథను అందించిన ఈ చిత్రంలో జీవన్‌, అలేఖ్య హీరో, హీరోయిన్‌లు.. కృష్ణా అండ్ శ్రీలేఖ…

నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బీసీ కులగణన “మేమెంతో మాకంత ‘మా’ వాటా మాకు ముద్దు” సభ

మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 11:నెల్లూరులో జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా మిని బైపాస్ నందు వారి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన బీసీ కులగణన మేమెంతో మాకంత మా వాటా మాకు ముద్దు అంటూ ఏ పీ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో…

రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ సమానత్వం కాపాడాలి— వక్ఫ్ సవరణను చట్టం రద్దు చేయాలి—ఆవాజ్ డిమాండ్—పి చాంద్ బాషా.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 11: బద్వేల్ పట్టణం నందు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలని నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు పి, చాంద్ బాషా,బద్వేల్ పట్టణ…

శీలంవారిపల్లి లో చౌక దుకాణం సీజ్—ఎన్ ఫోర్స్ మెంట్ డిటి శివశంకర్–ఫుడ్ ఇన్స్పెక్టర్ గీతా ప్రసాద్ రెడ్డి.

మన న్యూస్: కడప జిల్లా: గోపవరం: ఏప్రిల్ 11: గోపవరం మండలం శీలం వారి పల్లె గ్రామంలో నీ చౌక దుకాణాలను, ఎన్ ఫోర్స్ మెంట్ డిటి శివశంకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ గీతా ప్రసాద్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేయడం జరిగింది.…

ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,తహసీల్దార్ సవైయిసింగ్ లు కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. దళారులను…