Month: April 2025

నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలి—సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ ఏడిఈ కార్యాలయం వద్ద ధర్నా—సిపిఎం కె శ్రీను

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 11: నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం లేకుండా పేదల కాలనీలకు విద్యుత్ మీటర్లను మంజూరు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఐ(యం) బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ డిప్యూటీ…

జ్యోతిరావు పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలి—మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలి—నాగదాసరి ఇమ్మానియేల్—పడిగే వెంకటరమణ.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్; ఏప్రిల్ 11: దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలోమహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా బద్వేల్ పట్టణం లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిoచిన దళిత హక్కుల పోరాట సమితి కడప…

ఆర్టీసీ డిఎం నిరంజన్ చేతుల మీదుగా మజ్జిగ వితరణ.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 11: బద్వేల్ పట్టణం లో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని శుక్రవారం మైదుకూరు రోడ్ లోని మంచినీటి చలివేంద్రం వద్ద 2,వ సారి SKB బ్రాయిలర్ చికెన్ సెంటర్ మౌలాలి సహకారంతో మజ్జిగ…

యువతకు అండగా ఉంటా జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తనయుడుడాక్టర్ రాహుల్

మన న్యూస్, ఎస్ఆర్ పురం :- గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో యువతకు అండగా ఉంటా గ్రామీణ క్రీడలు ప్రోత్సహిస్తా అని ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తనయుడు డాక్టర్ రాహుల్ అన్నారు. గురువారం ఎస్ఆర్ పురం…

సురక్ష మాతృత్వ అభయాన్ కార్యక్రమం—29 మంది గర్భవతులకు వైద్య పరీక్షలు—డాక్టర్ శివ లలిత

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 11: బద్వేల్ మండలం తొటిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నందు ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభయాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో సంజీవిని హాస్పిటల్ బద్వేల్ డాక్టర్ శివ లలిత స్త్రీ వ్యాధి…

ఒక్కో సిలెండర్ పై రూ 50 పెంపు—- ప్రజలకు గోరుచుట్టుపై రోకటిపోటులా గ్యాస్ ధర పెంపు—-డిసి గోవిందరెడ్డి.

మన న్యూస్: కడప జిల్లా: పోరుమామిళ్ల: ఏప్రిల్ 11: దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ,డీజిల్ రేట్లు ఏపీలోనే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా…

మామిడి పండ్ల క్రయ విక్రయాలను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాలకవర్గం.

బాటసింగారం. మన న్యూస్ :- మామిడి సీజన్ నేపథ్యంలో బాటసింగారం పండ్ల మార్కెట్ లో జరుగుతున్న మామిడి పండ్ల క్రయ విక్రయాలను పరిశీలించిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాలకవర్గం..అధికారులు. మార్కెట్ కి వచ్చే…

పించను కోసం ఎదురు చూసి .. వితంతువు మృత్యువాత

మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 10 :- పించను కోసం ఎదురుచూసి చూసి ఆశ్రయం లేక వితంతువు అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామస్తుల సమాచారం మేరకు ఆ గ్రామంలో నివసిస్తున్న వంజరపు అన్నపూర్ణ (62) వితంతువుకు…

నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం కిరణ్

మన న్యూస్, తిరుపతి :– తిరుపతి బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.ఇటీవల నవీన్ మాతృమూర్తి అకాల మరణం చెందిన విషయం విధితమే.. కర్మ క్రియల కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో గురువారం…

“మొదటి 1000 రోజుల్లో పోషకాహారం కీలకం” — ఎంపీడీవో జయమణి

సింగరాయకొండ మన న్యూస్ 10-04-2025 :- శానంపూడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈ రోజు ఏడవ పౌష్టికార వారోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి శ్రీమతి జయమణి అధ్యక్షతన, మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఎస్.కె.…