కావలిలో కొనసాగుతున్న ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం.

మనన్యూస్,కావలి:సమస్య మీది – పరిష్కారం మాది అంటున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.కావలి 8వ వార్డులో బుధవారం ఉదయం నుంచి కొనసాగిన ఎమ్మెల్యే పర్యటన.గడపగడపకు తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.పలు సంస్థలను స్పాట్ లోనే పరిష్కారం చూపి, కొన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.స్థానిక వివేకానంద పార్కులో వ్యాయామ పరికరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.
పార్కుల అభివృద్ధిలో దాతలు సహకరించి ముందుకు రావాలని పిలుపు.32 పార్కుల సుందరీకరణలో బాగస్వామ్యులైన దాతల పేర్లని పార్కుల్లో పెడుతామన్న ఎమ్మెల్యే.
షాధి మందిల్ రోడ్డు వద్ద, స్పందన హాల్ వద్ద టీడీపీ జెండాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.రైతు బజార్ వద్ద మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని వెల్లడి.ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ……….కావలిని కాపు కాస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటా అని అన్నారు.ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం మా బాధ్యత, ఎలాంటి సమస్యలకైనా అక్కడే పరిష్కారం చూపుతూ ముందుకు వెళ్తున్నాం అని తెలియజేశారు.కావలిలో పేద, మధ్యతరగతి ప్రజల జోలికి ఎవరు వచ్చినా చూస్తూ ఊరుకోను అని హెచ్చరించారు.
కావలి నియోజకవర్గం లో ఇల్లు కట్టుకునే పేదవారు ట్రాక్టర్లలో మట్టి తోలుకుంటున్నారు అని తెలిపారు.గత ప్రభుత్వంలో మాదిరిగా టిప్పర్లలో బయట ప్రాంతాలకు మట్టి తీసుకెళ్లి అమ్ముకోవడం లేదు అని అన్నారు.
అభివృద్ధి చేసే వారికి అన్ని కార్యక్రమాలు మంచిగానే కనిపిస్తాయి అని అన్నారు.
దొంగ పనులు చేసే వారికి అన్ని దొంగ పనులు లాగే కనిపిస్తాయి అని తెలిపారు.
కావలి అభివృద్ధి నా ప్రధాన అజెండా, కావలిలో రామ రాజ్యాన్ని నడిపిస్తాం అని తెలియజేశారు.
వ్యాపారస్తులు స్వేచ్ఛగా వారి వ్యాపారాలు చేసుకునేలా సహకరిస్తున్నాం అని అన్నారు.
గత ప్రభుత్వంలో మాదిరిగా బ్లాక్మెయిల్ చేసి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం లేదు అని అన్నారు.వీలైతే అభివృద్ధిలో సహకరించాలి… అంతేకానీ నోటికొచ్చింది మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని హెచ్చరించారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు