పశువులకు గాలి కుంటి టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
మనన్యూస్,నర్వ:పశువైద్యా అధికారి డా’గడ్డం శరత్ చంద్ర నాయుడు ఆధ్వర్యంలో నర్వ మండలం లంకాలలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. టీకాలు వేయించక పోతే పశువులకు నోటిలో గిట్టల మధ్య పుండ్లు నోటిలో జోళ్ళు కారటం జ్వరం వచ్చి చనిపోయే అవకాశం…