Month: April 2025

పశువులకు గాలి కుంటి టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

మనన్యూస్,నర్వ:పశువైద్యా అధికారి డా’గడ్డం శరత్ చంద్ర నాయుడు ఆధ్వర్యంలో నర్వ మండలం లంకాలలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. టీకాలు వేయించక పోతే పశువులకు నోటిలో గిట్టల మధ్య పుండ్లు నోటిలో జోళ్ళు కారటం జ్వరం వచ్చి చనిపోయే అవకాశం…

హత్య కేసులో నేరస్తునికి 10 సం.ల జైలు శిక్ష,10, వేల జరిమానా విధింపు.

మనన్యూస్,నారాయణ పేట:గురువారం రోజు నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ నేరస్తుడైన గోపి మల్లేష్ పై హత్య కేసులో నేరము నిరూపణ అయినందున నేరస్తునికి 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 10, వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు…

చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలి…ఉపవిద్యా శాఖ అధికారి బాలాజీఘనంగా నగరపాలక ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం

మనన్యూస్,తిరుపతి:విద్యార్థులు చిన్నప్పటినుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు. గురువారం కొర్లగుంట లోని నగరపాలక ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ప్రధానోపాధ్యాయురాలు ఎం జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపవిద్య…

అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలి…ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన

మనన్యూస్,తిరుపతి:ప్రజా రవాణా శాఖలో అక్రమ సస్పెన్షన్ లను, అక్రమ రిమూవల్ లను వెంటనే ఎత్తివేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి బిఎస్ బాబు తెలిపారు. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తిరుపతి డిపో ఎదుట ప్లకార్డులను చేతపట్టి నిరసన చేశారు.…

అబాకస్ రాష్ట్రస్థాయి పోటీలలో మాధురి విద్యార్థుల ప్రతిభ

మనన్యూస్,గొల్లప్రోలు:అబాకస్ వేదిక్ రాష్ట్రస్థాయి పోటీలలో గొల్లప్రోలులోని మాధురి విద్యాలయ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు ర్యాంకులు సాధించారు. ఈనెల 14న కాకినాడలో నిర్వహించిన పరీక్షలలో మాధురి విద్యాలయ విద్యార్థి బి గంగా మహేష్ మొదటి ర్యాంకు సాధించగా, వి రాదే శ్యామ్,…

వీధి నాటకాలతో వైసిపి కుట్ర-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

Mana News, Tirupati :- గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చేతిలో చావు దెబ్బ తిన్న వైసిపి నాయకులు ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధి నాటకాలతో కుట్రలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం నాయకులు ఆరోపించారు. స్వతహాగా…

గిరిజనులకు ఇష్టుడు గోపాలకృష్ణా రెడ్డిడా.నివేదిత మోరె, మాజీ కౌన్సిలర్

శ్రీకాళహస్తి, Mana News :-అధ్బుతమైన పరిపాలనా దక్షతతో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించాలని నిత్యం పరితపించిన స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గిరిజనులకు ఇష్టుడని శ్రీకాళహస్తి పురపాలక సంఘం, 18 వ వార్డు మాజీ కౌన్సిలర్ డా.నివేదిత మోరె కొనియాడారు. అజాత శత్రువుగా,…

AIKS నేషనల్ కాన్ఫరెన్స్ కు విద్యార్థినేతకు ఆహ్వానం

మనన్యూస్:తమిళనాడు రాష్ట్రం నాగపట్నం లో జరిగే ఆల్ ఇండియా కిసాన్ సభ నేషనల్ కాన్ఫరెన్స్ లో దేశంలోనీ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై రైతుల సంక్షేమం కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ రైతు సంఘం…

షేక్ పేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మధుకర్ రావు కి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డ్

మనన్యూస్.మనసురాబాద్:షేక్ పేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మధుకర్ రావు కి ప్రతిష్టాత్మక బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డ్ దక్కింది. టైమ్ టు గ్రో ఇన్ అసోసియేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని…

టీజీ గురుకుల సెట్ ఫలితాలలో మెరిసిన (ఎస్వీఎం) విద్యార్థులు

మనన్యూస్,నర్వ:టీజీ గురుకుల సెట్ ఫలితాలలో నారాయణపేట జిల్లా నర్వ మండలంలో & సూర్య విద్యా మందిర్ పాఠశాల విద్యార్థులు మెరిశారు. పాఠశాల నుంచి దాదాపు 15 మంది విద్యార్థులు 5, 6, 7, 8వ తరగతికి ప్రవేశ పరీక్ష రాయగా అందులో…