Month: March 2025

రైతులకు ఇబ్బందులు లేకుండా దాన్యం కొనుగోలు చేస్తాం. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని అచ్చంపేట్ సొసైటీ చైర్మన్ కయ్యం నరసింహారెడ్డి అన్నారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట రైతు వేదికలో మహా గర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ ఆదాయ వ్యవహారాల గురించి…

నాణ్యతతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలి..ఆడిషనల్ డిఆర్డీవో వామాన్ రావు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నాణ్యతతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆడిషనల్ డిఆర్డీవో వామాన్ రావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే రహదారి సీసీ రోడ్లు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా 20 లక్షల…

మనషులంతా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలి.ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ…

నవోదయలో సీటు సాధించిన కర్రోతు కీర్తన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస): మండలం కొత్త ఎర్రవరం లో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని కర్రోతు మోహన సాయి కీర్తన నవోదయ లో 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక…

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల బిషప్ జోసఫ్ ఆండ్రోస్ ఆధ్వర్యంలో సంతాప సభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం(దుర్గా శ్రీనివాస): ఏలేశ్వరంలో మండల యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి పెద్ద వీధి సిఓఎం చర్చిలో గురువారం రాత్రి సంతాప సభ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన…

టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస): నగర పంచాయితీ మసీదు నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో పట్టణ టీడీపీ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, ఏలేశ్వరం మండల పరిషత్ గొల్లపల్లి బుజ్జి టిడిపి పార్టీ…

మాగనూరు ఘటనకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం మూల కారణం.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మక్తల్ నియోజవర్గ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.…

శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరుశురామ స్వామి దేవస్థానము యందు హుండీ లెక్కింపు గద్వాల టౌన్ జమ్మిచేడు

మనన్యూస్,గద్వాల జిల్లా:హుండీలలెక్కింపుతేది: 28-03-2025 శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరశురామస్వామి దేవస్థానము యందు హుండీల లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకురాలు శ్రీమతి వెంకటేశ్వరి -గద్వాల డివిజన్ మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారిఆర్. పురెంధర్ కుమార్ ,ఆలయ చైర్మన్ శ్రీవెంకట్రాములు,ఆలయ కమిటీమెంబర్లు, యునియన్…

42మంది పోలీస్ సిబ్బంది తో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ జిల్లా నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం:యువత బెట్టింగ్ సైడ్ వెల్లి జీవితాలను నాశనం చేసుకోవద్దుగద్వాల సీఐ టి.శ్రీను.జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం…

పంచాయతీ ఆఫీసు అద్దాలు ధ్వంసం

మనన్యూస్,మక్తల్:నియోజకవర్గం, బాలకృష్ణగ్రామపంచాయతీ కార్యాలయ అద్దాలను గుర్తు తెలియని ఆకతాయిలు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేసిన ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని లక్కర్ దొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామపంచాయతీ కార్మికుడు వెంకటయ్య తెలిపిన వివరాలు.. శుక్రవారం ఉదయం విధులు…