Month: March 2025

తమ్మయ్యబాబు వల్ల నా మనోభావాలు దెబ్బతినలేదన్న ప్రత్తిపాడు సిహెచ్సి డాక్టర్ శ్వేత

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సంఘటనపై జనసేన పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది.ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగికి వైద్యం నిమిత్తం వరుపుల తమ్మయ్యబాబు డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించాడనే…

గాలిపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం…

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవతో గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో గ్రామంలో సిసి రోడ్డు పనులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ…

కవయిత్రి మొల్ల మాంబ 560వ జయంతికి తరలి రండి..

కవయిత్రి మొల్లమాంబ సాహితీ విజ్ఞాన పీఠం చైర్మన్ బివి కేశవులు ఉడయార్ గారు పిలుపు మనన్యూస్,తిరుపతి:ఈనెల 13వ తేదీన కవయిత్రి మొల్లమాంబ 560 వ జయంతి కార్యక్రమానికి తిరుపతిలోని ప్రజాప్రతినిధులు ప్రజాసంఘాలు కవయిత్రులు కవులు, మేధావులు మరియు శాలివాహనులు పెద్ద సంఖ్యలో…

ముదిరాజుల ఐక్యతతో ముందుకు వెళ్లాలి

ఎడవల్లి లో ముదిరాజులఆత్మీయ సమ్మేళనం, మనన్యూస్,నారాయణ పేట:జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండలం ఎడవెల్లి గ్రామంలో మన ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేలాన్ని నిర్వహించారు,ఇట్టి కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీ నివాస్ ఆధ్వర్యంలో ఈ…

ఆడపిల్లలు వేధింపులకు గురైతే ధైర్యంగా షీ టీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ గారి ఆదేశాల మేరకు మంగళవారం రోజు గుండుమల్ మండలంలోని పిఎం శ్రీ మోడల్ స్కూల్ మరియు కాలేజీలోనీ విద్యార్థులకు షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్,…

పుటన్‌దొడ్డి శివారులో ఓవర్ స్పీడ్ కలకలం కారు, మరో కారును ఢీకొట్టి ప్రమాదం

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబగద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుటన్‌దొడ్డి శివారు, ఎర్రవల్లి నుండి కర్నూలు రోడ్డులో ఓవర్ స్పీడ్ కారణంగా ఒక కారు అదుపుతప్పి ముందున్న మరో కారును ఢీకొట్టిన సంఘటన చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి, ముందు…

అనాధ పిల్లలకు అండగా పూర్వ విద్యార్థులుగద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి

మనన్యూస్,జోగులాంబ,గద్వాల:మల్దకల్ మండలం చర్ల గార్లపాడు గ్రామానికి చెందిన వీరేష్ దంపతులు మరణించగా వారి పిల్లలు ముగ్గురు అనాధలు అయ్యారు. వారిని ఆదుకునేందుకు మల్దకల్ జడ్పీ హైస్కూల్లో 1988-89 లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆ పిల్లలకు అండగా నిలిచి…

టాస్క్ ఫోర్స్, దాడులలో ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరీదిలోని కృష్ణ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ నది వాగులో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తుంటే టాస్క్ ఫోర్స్, కృష్ణ పోలీసులు దాడులు నిర్వహించి, ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగిందని,అందులో ఒకటి ఇసుకతో ఉండగా మిగతా…

కుంపు పోటీలలో సత్తా చాటిన విద్యార్థులు

మనన్యూస్,నారాయణ పేట:రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రాంతంలో నేషనల్ లెవెల్ కరాటే అండ్ కుంఫు పోటీలలో బంగారం వెండి కాంస్య పథకాలతో సత్తా చాటారని కరాటే చీప్ ఎగ్జిమినర్ సీ అంబ్రేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారాయణపేట జిల్లా ప్రాంతం…

స్వచ్ఛమైన నీటితో దుర్గం చెరువు కళకళలాడాలి : బల్దియా కమీషనర్ ఇలంబర్తి

మనన్యూస్,శేరిలింగంపల్లి:ఐటి జోన్ లో అత్యంత కీలకమైన దుర్గం చెరువును స్వచ్ఛమైన నీటితో కళకళలాడేలా తీర్చిదిద్దాలని బల్దియా కమీషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. చెరువులోకి చేరే మురుగునీటికి పూర్తిగా చెక్ పెట్టి, వర్షపు నీరు వచ్చేలా పూర్తిస్తాయి వ్యవస్థను అభివృద్ధి పరచాలని అధికారులను…