Month: March 2025

పంటల పరిస్థితి కి అనుగుణం గానే పంటల ప్రణాళిక సిద్ధం.

ప్రకృతి వ్యవసాయo పై అవగహన సదస్సు మనన్యూస్,శంఖవరం,అపురూప్:ప్రకృతి వ్యవసాయoలో భాగంగా ఖరీఫ్ 2025 కార్యాచరణ ప్రణాళిక వ్యవసాయ అనుబంధ శాఖలు, డీ ఆర్ డీ ఏ,ఎన్ ఆర్ జి ఎస్ సమన్వయంతో పని చేసి తయారు చేయాలి అని జిల్లా ప్రకృతి…

పిల్లి సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన ముదునూరి.

మనన్యూస్,శంఖవరం,అపురూప్:కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గం, వేములపాలెం గ్రామం లో .ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు బుధవారం పర్యటించారు.ప్రత్తిపాడు మండలం వేములపాలెం గ్రామానికి చెందిన పిల్లి సతీష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు.…

మండల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి. ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నామని పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ అన్నారు. బుధవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో…

స్పార్క్ సీఈవో సాయి ప్రదీప్ యూత్ పార్లమెంటుకు ఎంపికయ్యారు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం రాష్ట్రస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2025కు కాకినాడ జిల్లా ఏలేశ్వరం కు చెందిన విద్యార్థి ఎస్.సాయి ప్రదీప్ ఎంపికయ్యారు. ఏపీ అసెంబ్లీలో జరిగే యూత్ పార్లమెంటులో సాయి ప్రదీప్ శ్రీకాకుళం జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తారు.…

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్స్ రిలీజ్ ఈవెంట్

మన న్యూస్ ;- లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “జయహో రామానుజ”. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర…

సైబర్ నేరాల నుండి అప్రమత్తంగా ఉండాలి

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని ఉట్కూరు మండల కేంద్రంలోని ప్రజలకు, యువకులకు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలు, అపరిచిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని, ఐ పీ ఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడరాదని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా…

వెదురుకుప్పం మండలం తహసిల్దార్ బాబు ని మర్యాద పూర్వకంగా కలసి సత్కరించిన బిజెపి నాయకులు

మన న్యూస్, వెదురుకుప్పం :- ఈరోజు వెదురుకుప్పం మండలం తహసిల్దార్ బాబు ని బిజెపి మండల అధ్యక్షుడు B.అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కలసి దుశ్యాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెంగారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమత్…

వైసిపి నాయకులు మున్వర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:ఆచారి వీధి లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వైసిపి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మున్వర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును పర్వత రెడ్డి…

ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్

రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్ మనన్యూస్,పిఠాపురం:దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు అనువారు నుండి రూ. 20,000 లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై ఎల్. గుణశేఖర్ మరియు అతని వ్యక్తిగత డ్రైవర్ శివ…