Month: February 2025

దక్షిణ కాశి శైవ క్షేత్రం శ్రీశైలం మహా క్షేత్రానికి పశ్చిమ ద్వారా క్షేత్రమైన అలంపూర్

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా అలంపూర్ మండలకేంద్రంలోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ముందుగా గోమాతను పూజించి ఆలయం చుట్టూ మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు మధ్య గో సహిత ప్రదక్షిణలు నిర్వహించారు.ఆపై ఆలయంలోని…

మలక్ పేట పోలీసు స్టేషన్ ఆవరణలో పాము కలకలం.

పామును పట్టి స్నేక్ సొసైటీ కి అప్పగించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్. మనన్యూస్,మలక్,పేట:పోలీసు స్టేషన్ ఆవరణలో పాము కలకలం రేపింది.పీ ఎస్ ముందు పాము ఉండడం గమనించిన సిబ్బంది si సురేష్,ci నరేష్ కు తెలపగ,ట్రాఫిక్ పీ ఎస్ కానిస్టేబుల్…

నిమ్న కులాల ఉద్యమ నాయకుడు పెరియార్

మనన్యూస్,తిరుపతి:రామస్వామి నాయకర్ గొప్ప మానవతావాది మూడ సిద్ధాంతాలను మూఢనమ్మకాలను కులతత్వాన్ని వ్యతిరేకించి మానవులందరూ సమానమే అని మనుషులందరికీ సమానమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని మనుష్యులు అందరికీ స్వతంత్ర స్వతంత్రంగా ఎదగడానికి సమాన అవకాశాలు కావాలని ఏడు దశాబ్దాలు ఉద్యమం చేసిన గొప్ప…

ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ గారిని సన్మానించిన.రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ ఆలీ

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటశదీర్ రెడ్డి ఆదేశానుసారం.ప్రభుత్వ మైనారిటీ సలహాదారులు.ఎంఏ షరీఫ్ ను రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వహక కార్యదర్శి షాకిర్ అలీ సన్మానించడం జరిగింది.షరీఫ్ తో ముస్లిం అభివృద్ధి గురించిమాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు గతంలో మన ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని…

కిరణ్ రాయల్ వ్యవహారం .. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం

Mana News :- జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారం గత రెండు రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ మీద ఓ మహిళ ఆరోపణలు చేయడం, ఆత్మహత్యాయత్నం సంచలనం రేపాయి. ఆ…

ప్రధాన కాలువలో ఒకరికి గల్లంతు..

నిజాంసాగర్ జలాశయం ప్రధాన కారణపడి ఒక వ్యక్తి గల్లంతైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన కర్రె విఠల్ మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తున్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని సమీపంలో…

అనాధ వృద్దునికి అమ్మఒడి ఆసరా* తగ్గు వారి పల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు అమ్మ ఒడి బృందాన్ని ఘనముగా సన్మానించారు

బంగారుపాళ్యం ఫిబ్రవరి 8 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లి పంచాయతీ పరిధిలో కొత్తపల్లి ప్లై ఓవర్ బ్రిడ్జి క్రింద కొన్ని నెలలుగా ఒక అనాధ వృద్ధుడు గాలికి,వానకు,ఎండకు ఇబ్బంది పడుతూ ఉండేవాడు.అతని అవస్థను చూసిన స్థానికులు అమ్మఒడి వ్యవస్థాపకుడు చెరుకూరి…

స్వర్గీయ మొగిలయ్య శెట్టి నాటక రంగంలో నవరస నటనా చక్రవర్తిగా కీర్తి పొందారు సంస్మరణ కృషి సభలో పలువురు వెల్లడి.

చిత్తూరు ఫిబ్రవరి 8: మన న్యూస్ చిత్తూరు లోని స్థానిక నాయుడు బిల్డింగ్స్ విజయం విద్యా సంస్థల ఆవరణంలో ప్రముఖ నాటక రచయిత, నటుడు, గాయకులు స్వర్గీయ శ్రీ.సి. మొగిలయ్య శెట్టి గారి సంస్మరణ సభ శనివారం ఉదయం 10:30 గంటలకు…

ప్రియస్ ఆక్వా ఫ్రెష్ & ఆర్ కే ఎంటర్ప్రైజెస్ షాప్ ఘనంగా ప్రారంభం

మనన్యూస్,మీర్పేట్:ప్రియస్ ఆక్వా ఫ్రెష్&ఆర్ కే ఎంటర్ప్రైజెస్ షాప్ ఘనంగా ప్రారంభంమహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ లోని స్వాగత్ గ్రాండ్ బిల్డింగ్ లో పి.రామ కృష్ణ నేతృత్వంలో ప్రియస్ ఆక్వా ఫ్రెష్ & ఆర్ కే ఎంటర్ప్రైజెస్ షాప్ ని నూతనంగా ఏర్పాటు చేశారు.ఈ…

వివాహ వేడుకల్లో పాల్గొన్నప్రెస్ కాలనీ పార్క్ యోగ సెంటర్ సాధకులుచంపపేట్.

మనన్యూస్,బాకారం:జాగీర్:మొయినాబాద్ పరిధిలో గల డ్రీమ్ వ్యాలి రిసార్ట్స్ లో నిర్వహించిన యోగ శిక్షకురాలు దువ్వ సాయి కుమారి దువ్వ సతీష్ చంద్ర గారి కూతురు వివాహ వేడుకల్లో చంపపేట్ డివిజన్ ప్రెస్ కాలనీ పార్క్యో గ ఛీఫ్ లక్కి మాధవరెడ్డి తో…