Month: February 2025

నాదర్గుల్ లో గ్లాడియేటర్స్ కరాటే & తైక్వాండో అకాడమీ ప్రారంభం

మనన్యూస్,నాదర్గుల్:మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ లోని ప్రెస్ కాలనీలో వి చంద్రశేఖర్ నేతృత్వంలో గ్లాడియేటర్స్ కరాటే తైక్వాండో అకాడమీ ని ముఖ్య అతిథిలుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్,సినీ హీరో…

శ్రీ మాధవా నంద సరస్వతి స్వామిజీ ని కలిసిన శ్రీ శబరి మాతాజీ ఆశ్రమ కమిటీ సభ్యులు.

మనన్యూస్,కామారెడ్డి:శ్రీ శబరి మాతాజీ ఆశ్రమ కమిటీ సభ్యులు ఉదయం మెదక్ జిల్లా రంగంపేట లో గల శ్రీ శ్రీ శ్రీ పరివ్రాజక శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారిని తాడ్వాయి ఆశ్రమ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.శ్రీ శ్రీ శ్రీ పరమ హంస…

1/ 70 చట్టాన్ని సవరణ చేయాలి

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా,అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈనెల11 తేదీ 12వ తేదీ రెండు 48 గంటలు నిరవధిక మన్యం బందును విజయవంతం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం సీనియర్ నాయకులు సూకురు అప్పలస్వామి అన్నారు.ఈ సందర్భంగా…

104 ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలి

మనన్యూస్,సాలూరు:పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో వెంకటేశ్వర కళ్యాణ మండపం దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో 104 యూనియన్ అధ్యక్షులు డర్రు ఆనందరావు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ పార్వతిపురం మన్యం జిల్లాలో 64 మంది 104 డ్రైవర్స్…

గిరిజనులపై ఒడిస్సా ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలి,ఆంధ్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలి

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఆదివాసి గిరిజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధూళి భద్ర గ్రామంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి గేమ్మెల జానకి రావు మాట్లాడుతూ కొట్టియా…

శాఖాహారం ప‌ట్ల మ‌రింత అవ‌గాహాన క‌ల్పించాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:అహింసా ధ్యాన మ‌హోత్స‌వంలో భాగంగా తిరుప‌తి స్పిర్చువ‌ల్ సొసైటీ మెగా శాఖాహార ర్యాలీ న‌గ‌రంలో ఆదివారం ఉద‌యం నిర్వ‌హించింది.ఈ ర్యాలీని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు.పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తిలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఎంతో ముఖ్య‌మ‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు.మెగా…

సోమవారం నిర్వహించే ప్రజావాణి తాత్కాలికంగా రద్దు

మనన్యూస్,కామారెడ్డి:ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు.శాసన మండల ఎన్నికల ప్రవర్తనా…

జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్

–సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి –టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మనన్యూస్,కామారెడ్డి:రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు.రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపై…

తెలంగాణ ఎలక్ట్రికల ఇంజనీరింగ్ మోటర్ రివైండింగ్ యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఏనుగు సంజీవరెడ్డికి సంతాప సభ

మనన్యూస్,కామారెడ్డి:తెలంగాణ ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ మోటర్ రివైండింగ్ యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఏనుగు సంజీవరెడ్డికి సంతాప సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు,నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు,మెదక్ జిల్లా అధ్యక్షులు,నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కోఆర్డినేటర్స్ హాజరు కావడం…

ప్రభుత్వ భూములను ప్లాట్లు గా చేసి అమ్ముకున్న టి బి.ఆర్.ఎస్ పార్టీ మాజీ సర్పంచ్

మనన్యూస్,జోగులాంబ,గద్వాల,జిల్లా:గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం గోనుపాడు గ్రామం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామ కంఠం కు సంబందించిన ప్రభుత్వ పంచాయతీ భూములను తనకు ఉన్న పదవిని అడ్డుపెట్టుకొని తాను ఏమి చేసిన అడిగేవాడు లేడు అనుకున్నాడో లేక నాకు…