Month: February 2025

విశిష్ట సంఖ్యతో ఎన్నో ప్రయోజనాలు

మనన్యూస్,పాచిపెంట:రైతుల విశిష్ట సంఖ్య తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల వద్ద ప్రతి రైతు తన విశిష్ట సంఖ్యను పొందాలని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు కోరారు.బుధవారం నాడు మండలం కర్రివలస,విశ్వనాధపురం రైతు సేవా కేంద్రాలలో…

ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే కృషి మరువలేనిది..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ): ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషి మరువలేనిదని ఎమ్మార్పీఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జుక్కల్ ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసానికి మందకృష్ణ మాదిగను…

పలువురిని పరామర్శించిన ముదునూరి

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :మండలంలోని ఒమ్మంగి గ్రామనికి చెందిన కొప్పన బాబురావు భార్య ను కాకినాడ మెడికవర్ హాస్పిటల్ లో పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు ముదునూరి మురళీ…

మాతృవర్థంతి పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు.

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఏలేశ్వరం మార్స్ కంప్యూటర్స్ అధినేత అడపా దుర్గారావు మాతృమూర్తి 8వ వర్థంతి పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు మంగళవారం చేశారు.దుర్గారావు తల్లి జ్ఞాపకార్ధం పట్టణంలో బాలికలు,బాలల వసతి గృహంలో విద్యార్థులకు చాపలు పంపిణీ చేశారు.లింగంపర్తి గ్రామానికి చెందిన…

ఘనంగా బేబి రిషిక పుట్టినరోజు వేడుకలు

బంగారుపాళ్యం ఫిబ్రవరి 11 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం వెళుతురుచేనుకు చెందిన తపాలా ఉద్యోగులు మునిత సంతోష్ ల ముద్దుల ముద్దుల కూతురు రిషిక పుట్టినరోజు వేడుకలు బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఎన్.పి.ఎస్ కాలనీలో ఘనంగా…

గీత కార్మికుల మద్యం షాపుల లక్కీ డ్రా గెలుపొందిన బుస్సా నాగరాజు గౌడ్.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 11 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం కల్లు గీత కులాల కు‌కూటమిప్రభుత్వం అమలు పరిచిన10 శాతం రిజర్వేషన్ లలో చిత్తూరు జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో @ దరఖాస్తుదారులు లక్కీ డ్రాలో చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో గీత కార్మికులుకు…

మంత్రి సంధ్యారాణిపై విమర్శలు తగదు మండల టీ డి పి నాయుకులు

మనన్యూస్,పాచిపెంట:చౌకు భారు విమర్శలు మానుకొని నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముఖీ సూర్యనారాయణ ప్రతిపక్ష నాయకులైన మాజీ ఉప ముఖ్యమంత్రి పి రాజన్న దొరను కోరారు.మంగళవారం నాడు మండలం పి కోనవలస గ్రామం టీడీపీ నాయకులు కొట్యాడ…

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో సోమవారం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.స్వామివారికి ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పుష్పాలంకరణ చేశారు.కళ్యాణోత్సవం సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్…

మారుతి టెక్నాలజీస్ ఆద్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన

మనన్యూస్,దిల్,సుఖ్,నగర్:దిల్ సుఖ్ నగర్ లోని మారుతి టెక్నాలజీస్ లో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. డాట్ నెట్ విభాగంలో నియామకాలకు ఈ మేళాను నిర్వహించారు.మెట్రో లాబ్స్, ఎక్స్ ట్రీమ్ ఇన్ఫర్మాటిక్స్ సంస్థల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక…

చిరుమల్ల జాతర పరిసర ప్రాంతాలను పరిశీలించిన డిఎస్పి రవీందర్ రెడ్డి

మనన్యూస్,పినపాక:కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో జరుగుతున్న శ్రీసమ్మక్క,సారలమ్మ జాతర పరిసర ప్రాంతాన్ని డి.ఎస్.పి రవీందర్ రెడ్డి,ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు.జాతర వివరాలను ఆలయ కమిటీ ని అడిగి తెలుసుకున్నారు.సిరిమల్ల జాతరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ చతిస్గడ్ రాష్ట్రాల నుండి అధిక…