Month: January 2025

గంజాయి కేసులో కోట్ల విలువైన ఆస్తులు సీజ్: SP

Mana News :- శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో అరెస్ట్ అయిన శెట్టి ఉమామహేశ్వరరావు కు చెందిన ఆస్తులను సీజ్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు. విశాఖలో నివాసం ఉంటున్న నిందితుడు 222 కిలోల…

ఏసీబీ వలలో పట్టుబడ్డ లింగంపేట ఎస్సై సుధాకర్.

మనన్యూస్,కామారెడ్డి:లింగంపేట్ మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధాకర్ ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద 12వేల 500 ల రూపాయలు లంచం తీసుకుంటుండగా మాటువేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు.వాహనాలు అమ్మకాలు…

చిత్తూరులో మహిళల భారీ ర్యాలీ

Mana News :- జిల్లా కేంద్రం చిత్తూరులో స్థానిక పిసిఆర్ సర్కిల్లో 36వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం సాయంత్రం ట్రాఫిక్ సిఐ నిత్య బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు మహిళ ఉద్యోగులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.…

పొలాలను నాశనం కానివ్వం ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దుపెద్ద

మనన్యూస్,గద్వాల జిల్లా:ధన్వాడ,చుట్టూ పక్కల గ్రామాలకు అండగా ఉంటాం సీఎం దృష్టికి ఫ్యాక్టరీ సమస్య ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్న…

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగుళాంబ గద్వాల జిల్లా పోలీస్ గుర్తింపు లేని 73ఆబాoడెడ్ (స్క్రబ్) వాహనాలకు రేపు (30.01.2025)బహిరంగా వేలం,ఆసక్తి గల బిడ్డర్స్ ఈ రోజు సాయంత్రం వరకు ఎంట్రీ ఫీజు 200/రూపాయలు చెల్లించి,ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీ తో వేలం లో పాల్గొనగలరు,జిల్లా…

 వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్ రెడ్డి

Mana News :- తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి వైసీపీ ఆభ్యర్థి ఎంపికపై మంగళవారం సాయంత్రం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ఎంపిక…

నాగమడుగులో పుణ్య స్నానాలు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నాగమడుగులో పుణ్య స్నానాలు తీరం భక్తజన సంద్రంగా మారింది. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకొని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గల నాగమడుగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం…

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌ను కలిసిన మోహన్ బాబు, విష్ణు మంచు

Mana News :- లెజెండరీ నటుడు మోహన్ బాబు గారు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటుగా ప్రమోషన్స్‌ కూడా సమాంతరంగా…