Month: January 2025

అత్యాధునిక సౌకర్యాలతో కోహెడ మార్కెట్ ను నిర్మిస్తాం

ఎల్బీనగర్ . మన న్యూస్:- తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిన గత ప్రభుత్వ నాయకులు దొంగే దొంగ అంటూ మరోసారి విధ్వంసానికి దిగుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం…

డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తల్లిదండ్రులు- ఉపాధ్యాయులు సమావేశం

మన న్యూస్ వెదురుకుప్పం :- వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా జరిగింది. కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల తో పాటు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రధాన భూమిక పోషిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ బి.…

బరితెగిస్తున్న దారి దోపిడి దొంగలు

మనన్యూస్,తవణంపల్లె:అందిన సమాచారం మేరకు రాయల్ పేట నుండి తవణంపల్లి మండలం మాధవరం గ్రామానికి ద్విచక్ర వాహనంలో వినయ్ తన అక్కతో కలిసి అటవీ దారిగుండా వస్తుండగా మార్గ మద్యంలో వారిని అడ్డగించి వారిపై కారంపొడి చల్లి దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు.అదే…

పేటమిట్ట గ్రామమునందు రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన భూగర్బ డ్రైనేజ్ మరియు గ్రామీణ పశువైద్యశాల నీ ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే

మనన్యూస్,పూతలపట్టు:చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం,పేటమిట్ట గ్రామమునందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా గల్లా రామచంద్ర నాయుడు రూ 2.30 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్…

పేటమిట్ట గ్రామమునందు రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన భూగర్బ డ్రైనేజ్ మరియు గ్రామీణ పశువైద్యశాల నీ ప్రారంభించి అనంతరం మంగళ్ విద్యాలయం 24వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే

Mana News:- పూతలపట్టు,29.01.3025: చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం ,పేటమిట్ట గ్రామమునందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా శ్రీ గల్లా రామచంద్ర నాయుడు…

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి

హయత్‌నగర్‌. మన న్యూస్;- సయత్‌నగర్‌లో బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి…

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి

మనన్యూస్,హయత్‌నగర్‌:హయత్‌నగర్‌లో బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్11వ రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి…

అంగన్వాడీలు, హెల్పర్ల అంత్యక్రిియలకు రూ.15 వేలు

Mana News : చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15 వేలు మంజూరు చేసే పథకాన్ని పొడిగించింది. ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర…

రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్

Mana News :- దేశంలోనే తొలిసారిగా APలో రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి విడతలో పౌరులకు దేవదాయ, ఎనర్జీ, APSRTC, రెవెన్యూ, అన్న క్యాంటీన్, CMRF, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లోని 161 సేవలు అందించనుంది.…

గురువుల మార్గదర్శనంతో శ్రీవారి అనుగ్రహం

Mana News , Tirupati :- మానవులకు భగవన్నామస్మరణ ఒక్కటే ముక్తికి మార్గమని ఉడిపికి చెందిన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థస్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవాలు మంగళవారం టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో…