చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ క్రియాశీల కార్యదర్శి గా కుప్పయ్య
మన న్యూస్,ఎస్ఆర్ పురం :- చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యదర్శి గా ఎస్ఆర్ పురం లోని సికే పురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు కుప్పయ్య ను నియమించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి…