నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి
మనన్యూస్,గద్వాల జిల్లా: పార్లమెంట్ సెగ్మెంట్ మాజీ ఎంపీ మంద జగన్నాథం తాజాగా తిరిగిరాని లోకాలకు వెళ్లారు.ఇటీవలే ఆయన ఆరోగ్యం సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ లోని నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితమే ఆయన మరణించారు.నాగర్…