ఎబిసిడి వర్గీకరణ న్యాయబద్ధమైనది – ఎస్సీ మాదిగ ఉపకులాల ప్రజలకు వర్గీకరణ ఫలాలు అందే వరకు సంపూర్ణ పూర్తి మద్దతు

మనన్యూస్,గద్వాల:ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో జరగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతులు సన్నాహాక కళా ప్రదర్శనకు పూర్తిస్థాయిలో ఉద్యమానికి తోడుంటా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాసనసభ్యులు గద్వాల నియోజకవర్గం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హైదరాబాదులో ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతులు సన్నాహాక కళా ప్రదర్శన విజయవంతం కై తనవంతు మద్దతుగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతులమీదుగా ఎమ్మార్పీఎస్ నాయకులకు డప్పులను అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్య శ్రీ మందకృష్ణ హార్దిక శుభాకాంక్షలు మాదిగ ఎస్సీ 59 ఉపకులాలు ప్రజలకు విద్యాపరంగా ఉద్యోగ పరంగా రిజర్వేషన్ లు దక్కాలని, మందకృష్ణ మాదిగ చేపట్టిన ఎమ్మార్పీఎస్ 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ కాలం నుండి నేటి వరకు అనునిత్యం పోరాడుతూనే సుప్రీంకోర్టులో విజయం సాధించారని అన్నారు అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ ఫలాలు అమలుపరచాలని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ నుండి అంబేద్కర్ సచివాలయం ముందు వరకు చేపట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతులు సన్నాహక కళ మహా ప్రదర్శన విజయవంతం కై నా వంతుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి తోడుగా,అండగా ఉంటానని అన్నారు అణగారిన కులాల ప్రజల అభివృద్ధికై భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన న్యాయబద్ధమైన రాజ్యాంగ ఫలాలు అందే వరకు నా వంతుగా కృషి చేస్తానని అన్నారు.అదేవిధంగా గురువారం సాయంత్రం గద్వాల జిల్లా కేంద్రంలో జరగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతులు కళా ప్రదర్శనలో భాగస్వాములమవుతామని పేర్కొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///