Month: December 2024

Breking News —కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం

Mana News: కామారెడ్డి జిల్లా N,H 44 దగ్గి శివారులో చిరుతను ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం, కొద్దిసేపటి వరకు కదలకుండా కూర్చుండిపోయిన చిరుత, భయభ్రాంతుల్లో వాహనదారులు, ఆ తర్వాత అడవిలోకి వెళ్లిపోయిన చిరుత, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన వాహనదారులు.

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ IIIT అలహాబాద్ డైరెక్టర్ శ్రీ ప్రొఫెసర్ ముకుల్ సుతానే నుంచి ప్రసాంశా పత్రాన్ని అందుకుంటున్న కె.హరిష్ బాబు

Mana News:- చిత్తూరు జిల్లా,ఐరాల మండలం,45 కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కె.బాలాజీ కుమారుడు కె.హరీష్ బాబు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువసంఘం యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో చిత్తూరు జిల్లా నుండి పాల్గొన్నారు.హరిష్ ప్రస్తుతం చిత్తూరు విజయం బిజినెస్ స్కూల్లో…

స్వాగతం ఫ్లెక్సీలను ఆవిష్కరించిన అనంతపల్లి శ్రీనివాస్

ఈ నెల 12న చిన్న జీయర్ స్వామి రాకతో భారీ స్వాగత ఏర్పాట్లు (మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్ర గిరి కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి క్షేత్రానికి ఈనెల 12న ప్రముఖ ఆధ్యాత్మిక…

స్వామి దయానంద ఆశ్రమంలో చాతుర్య జన్మదిన వేడుకలు

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: పట్టణంలోని స్వామి దయానంద ఆశ్రమంలో డొక్కా సీతమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ కుమార్తె చాతుర్య జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ…

విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే కీలకము రాష్ట్రవిద్యా కమిషన్ చైర్మన్

మన న్యూస్: పినపాక నియోజకవర్గం ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలను సాధించే విధంగాబాటలు వెయ్యాలి అని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అన్నారు. అశ్వాపురం మండలం గొందిగూడెం గిరిజన సంక్షేమ బాలురపాఠశాల, వసతి గృహం,మణుగూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాల, అశోక్…

విప్పల గుంపు గ్రామ యువతకు వాలీబాల్ కిట్లుఅందజేత

మన న్యూస్: పినపాక మండలం లోని విప్పలగుంపు గ్రామ యువకులకు మంగళవారం ఏడుళ బయ్యారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజకుమార్ చేతులు మీదుగా వాలీబాల్ కిట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువకులు…

అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

మన న్యూస్: పినపాక మండలం బోటిగూడెం బీటు పరిధిలోని చింతలపాడు ఆదివాసి గ్రామమునందు మంగళవారం నాడు ఏడూళ్ళ బయ్యారం అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో అటవీక్షేత్రాధికారి ఉపేందర్ మాట్లాడుతూ…. అటవీభూములలో పోడు వ్యవసాయం ,వన్యప్రాణి సంరక్షణ మరియు…

హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి కలసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని పలు పెండింగ్ పనులు, సమస్యల పైన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మెల్యే హైదరాబాద్ లో సీఎం క్యాంపు కార్యాలయం నందు సీఎం రేవంత్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే శ్రీ…

బైకుల దొంగతనం కేసును చేదించిన గద్వాల్ పోలీసులు, ఆరుగురు నిందితుల అరెస్టు

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వివిధ గ్రామంలో వారి 35 బైకులు స్వాదినం ,వీటి విలువ అందాజా 30 లక్షల రూపాయలు పరిచయం ద్వారా స్నేహితులు అయి ఒక ముఠాగా మారి రాత్రి సమయాల్లో కాలనీలలో రెక్కి నిర్వహించి…

మా కోరిక ఒకటే మా సంపత్ అన్నకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించండి

తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,జోగుల రవిఅలంపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో శ్రీ శ్రీ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర…