స్కూటర్ల దొంగ అరెస్ట్ రూ.1,40 లక్షల బైకులు సీజ్.. –సీఐ శ్రీనివాసులు
బంగారుపాళ్యం డిసెంబర్ 5 మన న్యూస్ బంగారుపాళ్యం మండలంలో స్కూటర్లను దొంగలించిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. బంగారుపాళ్యంకు చెందిన రాజేష్ (27) మండలంలోని రాగిమాను పెంట రోడ్డులో ఇంటి ముందు నిలిపి ఉన్న నాగరాజు ద్విచక్ర వాహనాన్ని…