రోడ్డు ప్రమాదంలో టిడిపి కార్యకర్త మృతి
పూతలపట్టు నవంబర్ 18 మన న్యూస్ పూతలపట్టు మండలం కొండ కింద పల్లి కి చెందిన బి. మనోహర్ నాయుడు ( 48) రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందాడు..పూర్తి వివరాలు మనోహర్ నాయుడు సోమవారం మధ్యాహ్నం స్వగ్రామం నుండి స్కూటర్లో…
పూతలపట్టు నవంబర్ 18 మన న్యూస్ పూతలపట్టు మండలం కొండ కింద పల్లి కి చెందిన బి. మనోహర్ నాయుడు ( 48) రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందాడు..పూర్తి వివరాలు మనోహర్ నాయుడు సోమవారం మధ్యాహ్నం స్వగ్రామం నుండి స్కూటర్లో…
మన న్యూస్: షేర్ లింగంపెల్లి చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. బక్షికుంట, రేగులకుంట చెరువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గత కొన్నాళ్లుగా బక్షి కుంట చెరువు కబ్జాలకు గురవుతుందని…
మన న్యూస్ : శేరిలింగంపల్లి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ఈ నెల 18…
మన న్యూస్ : శేరిలింగంపల్లి మియాపూర్ పిఎస్ పరిధిలో విషాదం నెలకొంది మియాపూర్ టేక్ అంజయ్య నగర్ కి చెందిన ఐశ్వర్య (17) ఈ నెల 8 న అదృశ్యం అయ్యి తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ ప్రాంతం లో శవమై కనిపించింది…
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ పీవీ కృష్ణారావు పిలుపు MANA NEWS ;- తిరుపతి ,మన న్యూస్ :-ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో విద్యార్థి…
దాత రావూరి రాంబాబుని సన్మానించిన ఆంధ్రా భద్రాచద్రి కమిటీ సభ్యులు MANA NEWS ;- ప్రత్తిపాడు ,మన న్యూస్ :-పత్తిపాడు జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్ర గిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్రా భద్రాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా గోదా దేవి…
MANA NEWS ;- ఏలేశ్వరం,మన న్యూస్ :-కార్తీక వన సమారాధన ద్వారా ప్రజల్లో మరింతగా ఐకమత్యం ఏర్పడుతుందని పట్టణం తెలుగుదేశం అధ్యక్షుడు, 14వ వార్డు కౌన్సిలర్, ఎం ఎన్ ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మూదీ నారాయణస్వామి…
MANA NEWS :- వెదురుకుప్పం ,మన న్యూస్:-మండలంలోని తిరుమలయ్య పల్లి జడ్పీ హైస్కూల్ లో సోమవారం దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలను వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి జడ్పీ…
Mana News :- వెదురుకుప్పం మన న్యూస్ : -మండల కేంద్రంలో వెలసిన శ్రీకృష్ణ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో సోమవారం ఉదయం వైభవంగా మహా సంప్రోక్షణ పూజలు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిరిలు వేసి విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా…
Mana News:- వెదురుకుప్పం మన న్యూస్ :- మండల కేంద్రంలో వెలసిన శ్రీకృష్ణ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో సోమవారం ఉదయం వైభవంగా మహా సంప్రోక్షణ పూజలు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిరిలు వేసి విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరణ…