న్యాయమూర్తి పై దాడిని తీవ్రంగా ఖండించిన”సీనియర్ న్యాయవాది హరికృష్ణ

మనన్యూస్,ఎల్,బి,నగర్:ఎల్బీనగర్ లోని న్యాయస్థానం కోర్టులో న్యాయమూర్తి పై దాడి ఘటనను అడ్వకేట్ హరికృష్ణ తీవ్రంగా ఖండించారు.ఒక కేసులో కరణ్ సింగ్ అనే వ్యక్తికి రంగారెడ్డి కోర్టులో 9 ఎడిజే కోర్టు న్యాయమూర్తి హరీష మహిళా జడ్జ్ అతనికి జీవిత ఖైదు శిక్ష…

ఏసీబీకి చిక్కిన గద్వాల జిల్లా పంచాయతీ సెక్రటరీ శ్యాంసుందర్ పుల్లూరు పంచాయతీ సెక్రటరీ

డీపీవో సూచన మేరకు ₹2లక్షలు లంచం తీసుకుంటుండగా ఉన్న పలంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు… మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం లో ఏసీబీకి చిక్కిన పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి.పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ తో…

అనుమతులు లేకుండా ఇసుక తోలకాల జరిపితే కఠిన చర్యలు

వాహనాలు సీజ్ చేసి భారీ జరిమానాలు విధిస్తాం… పినపాక తహసిల్దార్ అద్దంకి నరేష్ మనన్యూస్,పినపాక:మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా వాగులు,వంకలు,గోదావరి ల నుండి ఇసుకను తోలితే కఠిన చర్యలు తీసుకుంటామని పినపాక తహసిల్దార్ నరేష్ హెచ్చరించారు.మండలంలో కొందరు ఇసుకను అక్రమంగా తోలుతున్నారని…

వృద్ధురాలు అని చూడకుండా ఇంటి సామాగ్రిని ఇంటి బయట పారవేసి ఇంటికి తాళం వేసిన యజమాని

మనన్యూస్,కామారెడ్డి:గత కొన్ని సంవత్సరాలుగా అదే ఇంట్లో ఉంటున్న వృద్ధురాలు అని చూడకుండా ఇంటిలోని సామాగ్రిని తీసి బయట పారవేసిన యజమాని వివరాలకు వెళ్తే కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్…

మహిళతో అడవికి వెళ్ళాడు..చివరికి శవమై కనిపించాడు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వడ్డెర తిమ్మయ్య (45) అనే వ్యక్తి భూర్లుల్ గ్రామ శివారు…

తహశీల్దార్ కార్యాలయం ముందు యువకుడిఆత్మహత్యాయత్నం…

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఏళ్లు గడుస్తున్నా తనకు అధికారులు రేషన్ కార్డు జారీ చేయడం లేదని, విసుగు చెందిన యువకుడు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నిజాంసాగర్…

కార్స్ కాఫీ -పాలిష్డ్ కార్స్,పర్ఫెక్ట్ బ్రేస్ ప్రారంభోత్సవం

మనన్యూస్,మనసురాబాద్:ఎల్బీనగర్ నియోజకవర్గం మనసురాబాద్ డివిజన్లో ఎం ఈ రెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా మహేందర్ మాలోత్ నేతృత్వంలో కార్స్ కాఫీ పాలిష్డ్ కార్స్,పర్ఫెక్ట్ బ్రేస్ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ కార్స్ & కాఫీ లో…

బెలూన్స్ డెకొర్జ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మేడ్చల్ డిసిపి ఎన్ కోటిరెడ్డి

మనన్యూస్,నాగోల్:ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ న్యూ నాగోల్ రాఘవేంద్ర కాలనీ లో విశాల్ సూపర్ మార్కెట్ కి సమీపంలో బిల్లుపల్లి నవీన్,బిల్లుపల్లి పిచ్చిరెడ్డి నేతృత్వంలో బెలూన్స్ డెకొర్జ్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిలుగా కొత్తపేట కార్పొరేటర్…

ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే కృషి మరువలేనిది..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ): ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషి మరువలేనిదని ఎమ్మార్పీఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జుక్కల్ ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసానికి మందకృష్ణ మాదిగను…

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో సోమవారం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.స్వామివారికి ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పుష్పాలంకరణ చేశారు.కళ్యాణోత్సవం సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్…

You Missed Mana News updates

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.
మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
ప్రధాని మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన