విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
మన న్యూస్ : శేరిలింగంపల్లి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ఈ నెల 18…