శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ .18, 41, 990 లు

గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 15 జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలకేంద్రంలోని ఆదిశిలక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ హుండీ ఆదాయము రూ.18,41,990 లు లభించినట్లు దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య…

పెబ్బేరు చెందిన రామస్వామి వ్యక్తి దేవుని పేరు తో డబ్బులు వసూలు

గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 15 జోగులాంబగద్వాల జిల్లా గద్వాల పట్టణంలో పిల్లిగుండ్ల ముడుపుల ఆంజనేయస్వామి పేరు చెప్పి అన్నదాన కార్యక్రమం చేస్తామని అని పెబ్బేరు నివాసి రామస్వామి అనే వ్యక్తి చందాలు వసూలు చేస్తున్నారు ఆ వ్యక్తి పిల్లిగుండ్ల ఆంజనేయస్వామి…

గచ్చిబౌలి నానక్ రాంగూడలో  బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభించిన రవికుమార్ యాదవ్, డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మన న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నానక్ రామ్ గుడాలో గచ్చిబౌలి డివిజన్ బీజేపీ పార్టీ  ఉపాధ్యక్షులు శివసింగ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్…

సంస్కృతి గ్రూప్ అఫ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం.పాల్గొన్న  కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ 

మన న్యూస్ : శేరిలింగంపల్లి నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు మార్గదర్శకాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.గురువారం కొండాపూర్ లోని సంస్కృతి గ్రూప్ అఫ్ పాఠశాలలో  ఏర్పాటు చేసిన ద్రోనాచార్య ఛాంపియన్స్ లీగ్ -2k24…

గచ్చిబౌలి డివిజన్ లో మౌలిక వసతుల కల్పన కు నిధులు మంజూరు చేయాలనీ…పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీని కోరిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మన న్యూస్ : శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలనీ గురువారం పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ చెందిన సీనియర్…

గ్రంధాలయాలు ప్రత్యక్ష దేవాలయాలు

మన న్యూస్ : వారోత్సవాలు ఉత్సాహ భరితంగా అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్అభినందించ జ్యోతి ప్రజ్వలన, చిత్రపటాలకు పూల మాలలు భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ గ్రంధాలయాలు ప్రత్యక్ష దేవాలయాలని, ఆ దేవాలయాలపై ఆధారపడి చదువులు సాగించిన వారి జీవితాలు సుంధరమయంగా ఉంటాయని…

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి

మన న్యూస్: నియోజకవర్గ కార్యదర్శి అక్కెనపల్లి నాగేంద్రబాబు పినపాక నియోజకవర్గం, ఆశ్వాపురం మండలం, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి, శాసనసభ్యులు…

కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి :  కార్పోరేటర్  ఉప్పలపాటి శ్రీకాంత్ 

మన న్యూస్ : శేరిలింగంపల్లి (నవంబర్ 14) మియాపూర్  డివిజన్ నాగార్జున ఎన్క్లేవ్ లో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మియాపూర్  డివిజన్ కార్పోరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్  కుటుంబ వివరాలను  డిసి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో…

ఎక్సలెంట్ భాషా హై స్కూల్ లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన

మన న్యూస్: కొత్త గూడెం జిల్లా, పినపాక మండలం ఇ.బయ్యారం క్రాస్ రోడ్డు లోని ఎక్స్ లెంట్ భాషా హైస్కూల్లో గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇ.బయ్యారం సిఐ వెంకటేశ్వర్ రావ్…

మణుగూరు ఏరియా సింగరేణి వైద్యశాల ప్రసూతి వైద్య నిపుణురాలిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె. మౌనిక

మన న్యూస్ : హర్షం వ్యక్తం చేసిన సింగరేణి ఉద్యోగులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పట్ల సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సి ఎం ఓ) కి కృతజ్ఞతలు తెలిపిన సామాజిక సేవకులు కర్నె బాబురావు పినపాక నియోజకవర్గం, ఏరియా సింగరేణి…

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ