రాజకీయ చిహ్నాలు, జెండాలు పాఠశాలలోకి నో ఎంట్రీ.: విద్యా డైరెక్టర్ విజయరామరాజు

★పిల్లలతో ఫోటోలు నిషేధం. ★విద్యార్థి సంఘాలకు చెంప దెబ్బ. ★ఇది చెత్త జీవో – వైసిపి విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు మంజునాథ రెడ్డి.ఉరవకొండ మన జన ప్రగతి ఆగస్టు 3: రాజకీయ చిహ్నాలు, పార్టీ జెండాలు పెట్టుకుని పాఠశాలలోకి వస్తే…

రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయండి.

ఉరవకొండ మన :ఆగస్టు 4,5,6 తేదీలలో నంద్యాల నగరంలో జరుగు పీ డీ ఎస్ యూ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) జిల్లా ఉపాధ్యక్షులు…

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో సత్తా చాటిన గూడూరు విద్యార్థి

గూడూరు, మన న్యూస్ :- శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపికల ఫలితాలలో గూడూరుకు చెందిన విద్యార్థి సత్తా చాటారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం నలజాలమ్మ వీధి ప్రాంతానికి చెందిన చలమత్తూరు ఈశ్వర్ శుక్రవారం విడుదలైన పోలీస్…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – పెద్దగెడ్డ నీరు విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 2:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలన చేపట్టి ప్రజలను బ్రష్టు పట్టించిందని కారణంగా రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో…

ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

గూడూరు, మన న్యూస్ :- ఘనంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 149వ జయంతి వేడుకజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలచర్ల వారి పాలెం నందు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 149వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.…

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం:- PM కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో అర్హులైన రైతులకు మంజూరు అయిన 14 కోట్ల 91 లక్షల రూపాయల చెక్కును అందించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్…

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం 2025 – 26 మొదటి విడత ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు డా.కలికిరి మురళీమోహన్

యాదమరి ఆగస్ట్ 02 మన న్యూస్ :- పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం” 2025 – 26 మొదటి విడత నిధుల విడుదల ప్రారంభోత్సవం…

గిరిజన చిన్నారుల విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ అవసరం: న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు

*మన న్యూస్ సింగరాయకొండ:-*పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని తాతయ్య కాలనీ గిరిజన ప్రాథమిక పాఠశాలలో విద్యాసామాగ్రి మరియు పోషకాహారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అమెరికాలో నివాసం ఉంటున్న ఇందుపల్లి జాషువా పుట్టినరోజు సందర్భంగా, ఆయన తాతయ్య అయిన విశ్రాంత ఎగ్జిక్యూటివ్…

తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమైనవి – పాచిపెంట సీడీపీఓ అనంత లక్ష్మి

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో బిడ్డ పుట్టిన మొదటి గంటలోపల ముర్రుపాలు ఇవ్వాలని పాచిపెంట ఐసిడిఎస్ పిఓ బి అనంతలక్ష్మి కోరారు. శుక్రవారం నాడు మండలం రాయగడ్డివలస పంచాయతీ సరాయి వలస, గురువు…

హాస్టల్లు తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్, బీసీ హాస్టల్లో 14మంది విద్యార్థులు. అందులో ఆరుమంది సెలవు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో బీసీ హాస్టల్ లో 14మంది విద్యార్థులకు గాను 6 మంది సుదీర్ఘ సెలవులో ఉండగా మిగతా ఎనిమిది మంది విద్యార్థులకు ఒక వార్డెన్, అటెండర్, కుక్, నైట్…

You Missed Mana News updates

ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!