Category: ఆంధ్రప్రదేశ్

ఏపీ మోడల్ స్కూల్ లో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు అవగాహన సదస్సు

మనన్యూస్,శంఖవరం:కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ శంఖవరం నందు తేదీ 27 వ తారీకున గురువారం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఓరియంటేషన్ క్లాసు అవగాహన సదస్సు ఉదయం 9…

ఒమ్మంగి గ్రామంలో ముదునూరి పర్యటన.వైకాపా కార్యకర్తకు ఆర్థిక సహాయం

మనన్యూస్,శంఖవరం:కాకినాడ జిల్లాప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకుడు దార నూకరాజు చేతికి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంగా.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు పరామర్శించి ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకుని…

నిబంధనలకు విరుద్ధంగా మధ్యం దుకాణాల దాడిశెట్టి వీరబాబు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:జిల్లా పరిధిలో మద్యం దుకాణాలు ప్రజా నివాసాలకు, ప్రభుత్వ పాఠశాలలకు, ప్రముఖ దేవాలయాలకు, ప్రభుత్వ ఆసుపత్రులకు దగ్గరగా. హైవే ఆనుకొని మద్యం షాపులు అమ్మకాలు నిర్వహిస్తున్నారని, వాటిని వెంటనే ఆ ప్రాంతాల నుండి తొలగించాలని కోరుతూ జై…

సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జిల్లాలో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన 28 మంది బాధితులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ 30 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాల వారు…

ఘనంగా ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి సూపర్డెంట్ డాక్టర్ శైలజ అన్నారు. ఏలేశ్వరం మండలంలోని సోమవారం ప్రభుత్వ హాస్పిటల్‌ సిబ్బంది ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని…

దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి , జమిలి ఎన్నికలతో అనేక ప్రయోజనాలు – సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Mana News :- తెలంగాణకు హైదారాబాద్ ఉంటే ఏపీకి చంద్రబాబు నాయుడు ఉన్నారు, అప్పట్లో విజన్ 2020 – ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047, పీ4తో ముందుకు , ఒకే దేశం – ఒకే ఎన్నికల అంశంపై వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ…

సర్వేపల్లి టీడీపీలో చేరికలు

Mana News, సర్వేపల్లి :- ముత్తుకూరు మండలం డమ్మాయపాళెం పంచాయతీ పరిధిలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 26 కుటుంబాలు. పడాల నరసారెడ్డి, సన్నారెడ్డి సుధాకర్, సన్నారెడ్డి కల్పనారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి…

ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రంగనాయకుల పేట లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.అనంతరం 52…

శ్రీ బాలాజీ గార్డెన్స్ బ్రోచర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్.

మనన్యూస్,కలిగిరి:మండలం బొమ్మరాజు చెరువు సమీపం లోని కావలి దుత్తలూరు హైవే పక్కన నూతనంగా ఏర్పాటుచేసిన నుడా అనుమతులతో ఏర్పాటుచేసిన శ్రీ బాలాజీ గార్డెన్స్ బ్రోచర్ ను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు.లేఅవుట్ మేనేజర్ జూపల్లి రాజారావు…

గొల్లప్రోలు సమస్యలు పరిష్కరించాలిపాడాపిడికి స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యుల వినతి

మనన్యూస్,గొల్లప్రోలు:పట్టణ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పిడికి స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు వినతిపత్రం అందజేశారు. పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో పిడి చైత్ర వర్షిణిని కలిసి స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు…