ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం ర్యాలీ
మనన్యూస్,పిఠాపురం:ఇందిరానగర్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్య అధికారి డాక్టర్ బి. జయరామ్ ఆధ్వర్యంలో మార్చి 24వ తేదీన “ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం” సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది,…