Category: ఆంధ్రప్రదేశ్

విద్యుత్ చార్జీలు ప్ర‌భుత్వం పెంచిన‌ట్లు వైసిపి నిరూపించాలిఃఎమ్మెల్యే ఆర‌ణి స‌వాల్

మనన్యూస్,తిరుప‌తి:విద్యుత్ చార్జీల‌ను ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఇప్ప‌టి వ‌ర‌కు పెంచ లేదని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు విద్యుత్ చార్జీల‌ను పెంచమని హామీ ఇచ్చారని…

పేద ప్రజలకు అండాదండా అన్నీ తానై…సిపిఎం బద్వేల్ రూరల్ కన్వీనర్ దాసరి వెంకటేష్ సేవలు అమోఘం..

పేద ప్రజల ప్రశంసలతో తడిసి ముగ్దునడైన ప్రజాసేవకుడు వెంకటేష్ మనన్యూస్,బద్వేలు:అన్ని తానై సిపిఎం పార్టీ నే నమ్ముకుని కల్లాకపటం లేని..నిరు పేదల పక్షాన నిలిచి.. గూడు నీడా లేని నిరుపేదలకు అండగా నిలిచి.. ఎన్నో భూ పోరాట కార్యక్రమాల్లో అండగా నిలిచి..…

కలిగిరి లో జోరుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులు పంపిణీ

మనన్యూస్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలు మేరకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశాలతో కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి గారి సతీమణి మాజీ సర్పంచ్ బిజ్జం కుమారి గారికి తెలుగుదేశం పార్టీ…

కలిగిరి లో ఘనంగా బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు

మనన్యూస్:భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావ్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి లోని ఆర్ అండ్ బి భవన సమీపంలో ఎమ్మార్పీఎస్ కలిగిరి మండల నాయకులు బాబు జగజీవన్ రావ్ చిత్రపటానికి పూలమాలలు వేసి…

ప్రవీణ్ పగడాల మృతి దర్యాప్తుపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం..

మన న్యూస్ శంఖవరం (అపురూప్) ప్రవీణ్ పగడాల మరణం మతపరమైన హత్యగా అనుమానిస్తూ క్రైస్తవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రఖ్యాత క్రైస్తవ బోధకుడు పగడాల మార్చి 25న రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల ప్రాథమిక…

వరి పంట కోత ప్రయోగంలో అధిక దిగుబడి…

మన న్యూస్ శంఖవరం (అపురూప్) రబీ వరిసాగులో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి పి గాంధీ తెలిపారు. శంఖవరం మండలం అన్నవరంలో వరి రకం వ్యవసాయం లో పంట కోత ప్రయోగం నిర్వహించి దిగుబడి అంచనా వేశారు. పంటకోత…

సరమర్ల మధుబాబు ని సత్కరించిన వైకాపా నేత ముద్రగడ గిరిబాబు…

మన న్యూస్ శంఖవరం (అపురూప్) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి ముద్రగడ గిరిబాబు అధ్యక్షతలో నియోజకవర్గ వివిధ విభాగల అధ్యక్షుల సమావేశం కిర్లంపూడి గిరిబాబు స్వయ గృహం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటువలే నియోజకవర్గంలో వైకాపా పార్టీ…

బ్లడ్ ఫ్లూ అవగాహన కల్పించిన డిప్యూటీ డైరెక్టర్ గోవిందయ్య

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- కోళ్ల ఫామ్ ను తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్ గోవిందయ్య అసిస్టెంట్ డైరెక్టర్ రూప సుందరి ఎస్ఆర్ పురం మండలం శుక్రవారం లో మెదవాడ పంచాయతీ మర్రిపల్లి గ్రామంలో ఉన్న కోళ్ల ఫారం ను పరిశీలించారు. ఈ…

హత్య చేసిన కొడుకు అరెస్ట్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:– తండ్రిని హత్య చేసిన కుమారుడు నాగరాజు ను అరెస్ట్ చేసినట్లు సీఐ హనుమంతప్ప తెలిపారు. సిఐ హనుమంతప్ప కథనం మేరకు ఎస్ఆర్ పురం మండలం డి ఆర్ ఆర్ పురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు మందిడిని అతని…