Category: ఆంధ్రప్రదేశ్

జేఈఈ మెయిన్స్‌లో కత్తిపూడి విద్యార్థి ప్రతిభ..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ పరీక్షలలో సత్తా చాటుతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి కి చెందిన గౌతు పూర్ణ అఖిలేష్ నాగసాయి జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సత్తా చాటి ఔరా…

ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ పై హర్షం వ్యక్తం చేసిన— ఎమ్మార్పీఎస్—ప్రజాసంఘాల నాయకులు

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 20:బద్వేలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బద్వేల్ నియోజకవర్గంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మరియు వివిధ ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు యర్రపల్లి ఓబయ్య…

రైతులకు స్కోప్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది—జిల్లా ఇన్స్పెక్టర్ ఆకుల వంశీ—ఏ డి ఏ నాగరాజు

కడప జిల్లా: సిద్ధవటం: మన న్యూస్: ఏప్రిల్ 20: సిద్ధవటం మండలంలోని నేకనాపురం గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ జిల్లా ఇన్స్పెక్టర్ ఆకుల వంశీ ఆధ్వర్యంలో ఏకశిలా ఎఫ్ పి ఓ ద్వారా రిజిస్టర్ అయిన…

బాదుల్లాను పరామర్శించిన—ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి

కడప జిల్లా: పోరుమామిళ్ల: మన న్యూస్: ఏప్రిల్ 20: పోరుమామిళ్ల మండలం పులివీడు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొంది తన కుడికాలు కోల్పోయిన గొడుగు బాదుల్లా తన ఇంటికి వచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంచి…

స్వచ్ఛంద—స్వర్ణాంధ్ర కార్యక్రమం—డాక్టర్ వినయ్ కుమార్.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 20: తొట్టిగారి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని వనంపుల సచివాలయం పరిధిలోని అయ్యవారిపల్లె నందు స్వచ్యాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మరియు వ్యాధి నిరోధక టీకాల పర్యవేక్షణ మరియు ఎన్సీడీసీడీ సర్వే భాగంలో…

మద్యం సేవించి వాహనాలు నడపరాదు—ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి—సిఐ రాజగోపాల్.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 20: కడప జిల్లా SP E. G. అశోక్ కుమార్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు మైదుకూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ జి. రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ M.రాజగోపాల్, SI లు…

ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చిట్టిబాబు.

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్): అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజాల చిట్టిబాబు ప్యానెల్ విజయం సాధించింది. చిట్టి బాబు తమ ప్రత్యర్థి ఆర్ వెంకటరావు పై 17 ఓట్లు మెజార్టీ తో గెలుపొందారు.…

అన్ సర్వే భూములను సర్వే చేసి గిరిజనులకు పట్టాలి ఇవ్వాలి

మన న్యూస్ సాలూరు ఏప్రిల్19:– పార్వతిపురం మన్యం జిల్లా ఈనెల 21న జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మండలంలో కొత్తూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక…

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

పినపాక, మన న్యూస్ :-పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం హెచ్.పీ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలకు వెళితే సీతారాంపురం గ్రామానికి చెందిన కోడి రెక్కల నరసింహారావు, 60 సం శనివారం…

పాంచాలి రైతు సేవా కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

మన న్యూస్ ఏప్రిల్19:=పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలోఎలక్ట్రానిక్ వ్యర్ధాలు ఈ వ్యర్ధాలు వలన వాతావరణంతో పాటు తాగే నీరు కలుషితం అవుతుందని వీటి వ్యర్ధాలను జాగ్రత్తగా రీసైకిల్ చేసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పాంచాలి గ్రామ సర్పంచ్ గూడెపు యుగంధర్ అన్నారు…