బాదుల్లాను పరామర్శించిన—ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి

కడప జిల్లా: పోరుమామిళ్ల: మన న్యూస్: ఏప్రిల్ 20: పోరుమామిళ్ల మండలం పులివీడు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొంది తన కుడికాలు కోల్పోయిన గొడుగు బాదుల్లా తన ఇంటికి వచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంచి వాలంటరీగా పనిచేస్తూ అందరితో మంచి పేరు సంపాదించుకున్న గొడుగు బాదుల్లా (30) చిన్న వయసులోనే ఒక కాలు కోల్పోవడం జరిగింది. ఇతనికి భార్య దస్తగిరి అమ్మ (22) ఇద్దరు ఆడపిల్లలు ఒక పాపకు (2) సంవత్సరాలు మరో పాపకు 4 నెలలు గల పిల్లలు ఉన్నారు. గుంటూరు హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే విషయం తెలుసుకొని వారి స్వగృహం కు వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి , మాజీ పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త రమణారెడ్డి , జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రెటరీ రాళ్లపల్లి నర్సింహులు, వెంకటరెడ్డి ,మస్తాన్. బాబు , బాదుల్లాగారు,. గురువిరెడ్డి . హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు అయినదని బాదుల్లా అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు మాట్లాడుతూ చిన్న వయసులోనే కాలు కోల్పోవడం చాలా బాధాకరమని . భార్య చిన్న పిల్లలను చూసి ఆయన బాధపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసే దానికి తప్పకుండా కృషి చేస్తామని వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింద.

  • Related Posts

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    మన న్యూస్, కావలి,ఏప్రిల్ 24 :– మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ…

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మన న్యూస్,కావలి, ఏప్రిల్ 24:-*కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా ఎస్పీ.*కుటుంబానికి అండగా ఉంటామని హామీ.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య,పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు