స్వచ్ఛంద—స్వర్ణాంధ్ర కార్యక్రమం—డాక్టర్ వినయ్ కుమార్.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 20: తొట్టిగారి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని వనంపుల సచివాలయం పరిధిలోని అయ్యవారిపల్లె నందు స్వచ్యాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మరియు వ్యాధి నిరోధక టీకాల పర్యవేక్షణ మరియు ఎన్సీడీసీడీ సర్వే భాగంలో డాక్టర్ జై వినయ్ కుమార్ మరియు హెల్త్ ఎడ్యుకేటర్ బి. వెంగయ్య పర్యవేక్షించి వీ చెకింగ్ ఎలక్ట్రికల్ వస్తువులైనటువంటి ఏ విధంగా డిస్పోర్ట్ చేయాల్సింది నష్టాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించి ర్యాలీలు ప్రతిజ్ఞ చేయిడమైనది అదేవిధంగా టీకాలు కార్యక్రమంలో భాగంగా వ్యాధి నిరోధ టీకాలు సరైన సమయంలో సరైన టీకాలు వేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించి వ్యాధి నిరోధక టీకాలు యొక్క ప్రాముఖ్యతను గురించి లబ్దిదారులకు వివరించడమైనది. గ్రామం నందు జరుగు సంక్రమణ ఆ సంక్రమణ వ్యాధుల యొక్క సర్వేను గురించి పర్యవేక్షించి వైద్య సిబ్బందికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్స్, సిహెచ్ఓ ఆశా కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాల్గొనడం జరిగింది.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..