Category: ఆంధ్రప్రదేశ్

“మే”డే‌ కార్యక్రమాలకు ముఖ్యాతిదిగా పాల్గొన్న జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

గొల్లప్రోలు మే 2 మన న్యూస్ :- మే డే ను పురస్కరించుకుని పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో భవననిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహణలో భాగంగా మేడే కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా జిల్లా జనసేన కార్యదర్శి…

ఇందుకూరుపేట మండలం, గంగపట్నం పల్లిపాళెంలో కన్నుల పండుగగా జరిగిన సీతారామ విగ్రహ ప్రతిష్ట పూజలు

మన న్యూస్ ,కోవూరు ,మే 2;:– ముఖ్య అతిధిగా విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి అపూర్వ స్వాగతం పలికిన పల్లిపాళెం వాసులు. ఇందుకూరుపేట మండలం పల్లిపాళెం గ్రామంలో మరో మూడు…

నెల్లూరు రూరల్ 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిడ్కో గృహాలపై ప్రత్యేక దృష్టి- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 2:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించి, స్థానిక సమస్యలను తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్…

139 వ మేడే, జెండాను ఆవిష్కరించిన లిబరేషన్ పార్టీ నాయకులు.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 02ప్రపంచ కార్మికుల దినోత్సవం 139 వ మేడేని పురస్కరించుకొని ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (AICCTU) నాయకులు చిలమకూరి నారాయణ ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలోని పోరుమామిళ్ల బైపాస్ సర్కిల్…

బద్వేల్ లో కార్మికుల ప్రదర్శన— ఏఐటీయూసీ— నాగ సుబ్బారెడ్డి.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 02 : ఎనిమిది గంటల పని అమలుకు 44 కార్మిక చట్టాలు పునరుద్దరణ, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు రద్దు కోరుతూ మేడే ఉద్యమ పోరాట స్ఫూర్తితో సంఘటిత పోరాటాలకు…

బ్రహ్మంగారిమఠం రెవెన్యూలో రికార్డులు మాయం— AIYF— పెద్దులపల్లి ప్రభాకర్.

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం: మన న్యూస్: మే 2: బ్రహ్మంగారిమఠం మండలంలో ఆన్లైన్ పేరుతో పాత రికార్డులను మాయం చేస్తున్నారని అఖిలభారత యువజన సమైక్య AIYF కడప జిల్లా పెదుల పల్లి ప్రభాకర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ2009-10 సంవత్సరం నుండి…

ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోనే నేల సారవంతం..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోనే నేల సారవంతంగా ఉంటుందని మండల నాయకులు పర్వత సురేష్ రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమ ప్రణాళిక ఖరీఫ్ – 2025 లో భాగంగా రైతులతో శంఖవరం రైతు సేవా…

పదవ తరగతి టాపర్ మురళి అభినందించిన జిల్లా కలెక్టర్…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): పదవ తరగతి ఫలితాలలో మండలంలో ప్రధమ స్థానం కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల (ఏపీ మోడల్ స్కూల్) విద్యార్థి ఎద్దు బాల మురళి (584/600) గౌరవ సన్మాన పురస్కారం లభించింది.కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో…

దివ్యాంగురాలు వనజకు బైకును అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస

ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వనజ మన న్యూస్,ఎస్ఆర్ పురం:- నిరుద్యోగ దివ్యాంగుల కు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ అన్నారు. గురువారం గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి…

అమరావతి బహిరంగ సభకు వెదరుకుప్పం నాయకుల ప్రస్థానం- రేపే అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం

మన న్యూస్, వెదురుకప్పం : అమరావతిలో నిర్వహించనున్న అమరావతి రాజధాని పునఃప్రారంభ సభకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వెదరుకుప్పం నుంచి ముఖ్య నాయకుల బృందం ఈ రోజు అమరావతికి బయలుదేరింది.ఈ బృందంలో…